కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి మంటల్లో కారు – తప్పిన ప్రాణాపాయం
తిరుపతి సిటీ : కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగిన ఘటన బుధవారం వెంకటగిరి నుండి గూడూరు వైపు వచ్చే దారిలో జరిగింది. నలుగురు…
తిరుపతి సిటీ : కారు అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగిన ఘటన బుధవారం వెంకటగిరి నుండి గూడూరు వైపు వచ్చే దారిలో జరిగింది. నలుగురు…
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట తహశీల్దార్ గా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ …
ఇద్దరిపై బండ రాయితో దాడి ప్రకాశం-కురిచేడు : కురిచేడు రైల్వే స్టేషన్ దగ్గర పొలంలో ఎండు మిరపకాయలు గ్రేడింగ్ చేసుకుంటున్న మార్కాపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన…
ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై గ్రామ సర్పంచ్ తోకల మంగాదేవి. ప్రజాశక్తి-రామచంద్రపురం : తామరపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని గ్రామ…
పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజాశక్తి-రామచంద్రపురం : అసలే వేసవికాలం ఆపై మంచినీటి అవసరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామానికి మంచినీళ్లు సక్రమంగా అందకపోవడంతో గ్రామస్తులు తాగునీటి…
పివిఎల్ నరసింహరాజు ప్రజాశక్తి-ఉండి : త్రాగునీటి సమస్య నివారణ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని డిసిసిబి చైర్మన్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు అన్నారు. బుధవారం…
ప్రజాశక్తి-దొనకొండ: స్థానిక ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో టీడీపీ యువనాయకుడు కుందుర్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో టీడీపీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి మంగళవారం రాత్రి ఘనంగా…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల పట్టణానికి చెందిన పేదలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. గత ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ నాయకులకు మొక్కారు. అధికారులకు అర్జీలు…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. మంగళవారం స్థానిక మార్కాపురం…