జిల్లా-వార్తలు

  • Home
  • కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి మంటల్లో కారు – తప్పిన ప్రాణాపాయం

జిల్లా-వార్తలు

కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి మంటల్లో కారు – తప్పిన ప్రాణాపాయం

Feb 7,2024 | 11:45

తిరుపతి సిటీ : కారు అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగిన ఘటన బుధవారం వెంకటగిరి నుండి గూడూరు వైపు వచ్చే దారిలో జరిగింది. నలుగురు…

మండపేట తహశీల్దార్ గా సురేష్ బాబు

Feb 7,2024 | 11:42

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట తహశీల్దార్ గా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన  ఇక్కడికి విచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ …

కురిచేడు రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి హల్ చెల్

Feb 7,2024 | 11:01

ఇద్దరిపై బండ రాయితో దాడి   ప్రకాశం-కురిచేడు : కురిచేడు రైల్వే స్టేషన్ దగ్గర పొలంలో ఎండు మిరపకాయలు గ్రేడింగ్ చేసుకుంటున్న మార్కాపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన…

సమస్యను పట్టించుకోవడం లేదు

Feb 7,2024 | 10:59

ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై గ్రామ సర్పంచ్ తోకల మంగాదేవి. ప్రజాశక్తి-రామచంద్రపురం : తామరపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని గ్రామ…

తామరపల్లిలో మంచినీటికి కటకట

Feb 7,2024 | 10:53

పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రజాశక్తి-రామచంద్రపురం : అసలే వేసవికాలం ఆపై మంచినీటి అవసరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామానికి మంచినీళ్లు సక్రమంగా అందకపోవడంతో గ్రామస్తులు తాగునీటి…

త్రాగునీటి సమస్య నివారణే ప్రభుత్వ లక్ష్యం

Feb 7,2024 | 10:12

పివిఎల్ నరసింహరాజు ప్రజాశక్తి-ఉండి : త్రాగునీటి సమస్య నివారణ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని డిసిసిబి చైర్మన్, ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు అన్నారు. బుధవారం…

ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

Feb 7,2024 | 00:30

ప్రజాశక్తి-దొనకొండ: స్థానిక ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో టీడీపీ యువనాయకుడు కుందుర్తి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో టీడీపీ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి మంగళవారం రాత్రి ఘనంగా…

దండుగా కదిలిన పేదలు

Feb 7,2024 | 00:27

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల పట్టణానికి చెందిన పేదలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. గత ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ నాయకులకు మొక్కారు. అధికారులకు అర్జీలు…

వికలాంగులకు ఉపకరణాల పంపిణీ

Feb 7,2024 | 00:20

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం ఉప కలెక్టర్‌ రాహుల్‌ మీనా అన్నారు. మంగళవారం స్థానిక మార్కాపురం…