జిల్లా-వార్తలు

  • Home
  • బర్రింకలగరువులో నోబుల్‌ ప్రచారం

జిల్లా-వార్తలు

బర్రింకలగరువులో నోబుల్‌ ప్రచారం

May 7,2024 | 21:24

ప్రజాశక్తి – కలిదిండి మండలంలోని పడమటిపాలెం పంచాయతీ పరిధి బర్రింకలగరువులో కాంగ్రెస్‌ కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి బొడ్డు నోబుల్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ…

మళ్లీ జగన్‌ను గెలిపించాలి

May 7,2024 | 21:23

వైసిపి మండల నాయకులు దేవరపల్లి ముత్తయ్య ప్రజాశక్తి – టి.నరసాపురం రాష్ట్రంలో మళ్లీ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే పేదలకు సంక్షేమం అందుతోందని వైసిపి మండల నాయకులు దేవరపల్లి…

అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టం

May 7,2024 | 21:23

ప్రజాశక్తి-నిమ్మనపల్లె అకాల వర్షం కారణంగా గాలివాన, వడగళ్ల బీభత్సంతో టమోటా, మామిడి పంట రైతు లకు తీవ్ర నష్టం వాటిల్లింది. సోమవారం రాత్రి వడగళ్లతో కూడిన అకాల…

పార్థసారథి గెలుపు కోసం కుమారుడు ప్రచారం

May 7,2024 | 21:22

ప్రజాశక్తి – చాట్రాయి టిడిపి నూజివీడు నియోజకవర్గ అభ్యర్థి కొలుసు పార్థసారథి కుమారుడు కొలుసు నితిన్‌కృష్ణ మండలంలోని చనుబండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బడుగు, బలహీన…

హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్

May 7,2024 | 16:20

ప్రజాశక్తి-వి కోట : మండల కేంద్రమైన వీకోటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హజ్ యాత్రికులకు మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్య అధికారి డాక్టర్ మురళి తెలిపారు.…

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోండి :ఎస్‌ఎఫ్‌ఐ

May 7,2024 | 16:12

ప్రజాశక్తి-అనంతపురం : ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రచారాలు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఐకాన్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ…

అల్లూరి స్ఫూర్తితో ఉద్యమాలు సాగిద్దాం

May 7,2024 | 15:45

 ప్రజాసంఘాల నేతల పిలుపు ప్రజాశక్తి-రాజవొమ్మంగి : స్వాతంత్య్ర సమర యోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం రాజవొమ్మంగి అల్లూరి…

పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ

May 7,2024 | 15:38

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : 47 డిగ్రీలు ఎండ సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులకు రవికాంత్‌ రమణ.. మున్సిపల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌…

ద్రాక్షారామలో అల్లూరికి ఘన నివాళి

May 7,2024 | 15:23

ప్రజాశక్తి-రామచంద్రపురం : అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సభ ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీడీఎస్‌యూ నాయకుడు బి.సిద్ధూ శ్రీనివాస శైల, ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపాల్స్‌…