జిల్లా-వార్తలు

  • Home
  • గ్లకోమా వ్యాధిపై అవగాహన ర్యాలీ

జిల్లా-వార్తలు

గ్లకోమా వ్యాధిపై అవగాహన ర్యాలీ

Mar 15,2024 | 23:15

ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రపంచ గ్లకోమా అవగాహన వారోత్సవాలలో భాగంగా జిల్లా అంథత్వ నివారణ సంస్థ, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.…

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

Mar 15,2024 | 23:12

ప్రజాశక్తి- పెందుర్తి : అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మాటున సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు సైతం అదేస్థాయిలో పెరిగిపోతున్నాయని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌…

ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోం చేసుకోండి

Mar 15,2024 | 23:09

డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జగదీశ్వరరావు ‘ప్రజాశక్తి -ఆనందపురం: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలంతా ఉపయోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం…

ఎపి ఎంప్లాయీస్‌ మినిస్ట్రీస్‌ డైరీ ఆవిష్కరణ

Mar 15,2024 | 23:09

ప్రజాశక్తి-కోటనందూరుమంత్రి దాడిశెట్టి రాజా తుని పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎపి మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బాలు, రేలంగి…

పార్టీ మారడం లేదు : యనమల కృష్ణుడు

Mar 15,2024 | 23:07

ప్రజాశక్తి-కోటనందూరుతాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్స్‌లో వచ్చిన వార్తలను టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యనమల కృష్ణుడు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తుని పట్టణంలో తన నివాసంలో…

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా?

Mar 15,2024 | 23:07

  వడ్లపూడి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి అధ్వానస్థితిపై టిడిపి నేతల నిరసన తవ్వి వదిలేసిన అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం ప్రజాశక్తి -గాజువాక : ప్రధాన జాతీయరహదారిలో వడ్లపూడి…

ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ

Mar 15,2024 | 23:05

  ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాల పంపిణీ ప్రజాశక్తి- సీతమ్మధార: జివిఎంసి 24వ వార్డు పరిధిలోని 815 మంది లబ్ధిదారులకు జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పత్రాలను స్థానిక కార్పొరేటర్‌…

గ్రూప్‌-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

Mar 15,2024 | 23:05

ప్రజాశక్తి-కాకినాడఈ నెల 17న జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ సమగ్రంగా చేపట్టాలని డిఆర్‌ఒ డాక్టర్‌ డి.తిప్పేనాయక్‌ లైజన్‌ అధికారులు, చీఫ్‌ సూపరిం టెండెంట్లను…

పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Mar 15,2024 | 23:03

పలాస : శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి అప్పలరాజు ప్రజాశక్తి- పలాస వైసిపి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.…