అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి
నార్కేడిమిల్లి ఇసుక రీచ్ను పరిశీలిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజాశక్తి-ఆత్రేయపురం ఇటీవల సుప్రీం కోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యు నల్ జారీ చేసిన ఆదేశాల మేరకు అక్రమ…
నార్కేడిమిల్లి ఇసుక రీచ్ను పరిశీలిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజాశక్తి-ఆత్రేయపురం ఇటీవల సుప్రీం కోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యు నల్ జారీ చేసిన ఆదేశాల మేరకు అక్రమ…
విజయవాడ : చిత్త రంజన్ గ్రేడ్-2 శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో భాగంగా విద్యార్థులచే పుస్తక పఠనం, చదివిన నీతి కథలు చెప్పించారు. తదుపరి…
సైమల్టేనియస్ మ్యాచ్ ఆడుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్ సాయి అగ్ని జీవితేష్ ప్రజాశక్తి-అనంతపురం అనంతపురంలోని సాయినగర్ 2వ క్రాస్లో ఉన్న ఏ1 ఇన్సిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఈనెల…
సిఐ చంద్రశేఖర్ ప్రజాశక్తి – కంచికచర్ల : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బాటిళ్లు, కంటైనర్లలో, ఇతర ఏ పద్ధతుల్లో లూస్ పెట్రోల్ విక్రయించొద్దని…
మాట్లాడుతున్న విశ్రాంత జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.శివశంకర్ ప్రజాశక్తి-అనంతపురం యోగాసనాలపై పిల్లల్లో ఆసక్తి కలిగించేందుకు యోగాసనను ఒక క్రీడగా గుర్తించడం ఆనందించదగ్గ విషయమని విశ్రాంత జిల్లా…
వీరఘట్టం : ప్రతి గ్రామంలో ఇంటింటికీ తాగునీరందించాలని ఉద్దేశంతో జలజీవన్ మిషన్ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే అధికారులు, పాలకుల అలసత్వం, గుత్తేదారు…
ప్రజాశక్తి – గంపలగూడెం : షార్ట్ సర్క్యూట్తో భార్యా భర్తలు మృతిచెందిన సంఘటన గంపలగూడెం పడమట దళితవాడలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం… గోరంట్ల…
గుత్తిలోని పార్కు ప్రజాశక్తి-గుత్తి ఉరుకులు.. పరుగుల జీవనంలో పట్టణ ప్రజలను కాసింత సేదతీర్చి, ఉల్లాసాన్ని ఇచ్చేవి పార్కులే… అలాంటి పార్కల అభివృద్ధి, నిర్వహణ బాధ్యత చేపట్టాల్సిన…
పెన్నోబిలంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రజాశక్తి-ఉరవకొండ టౌన్ జిల్లాలో ఉరవకొండ వద్ద వెలసిన పెన్నోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి. ఈ…