జిల్లా-వార్తలు

  • Home
  • అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి

జిల్లా-వార్తలు

అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక దృష్టి

May 19,2024 | 21:03

నార్కేడిమిల్లి ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ప్రజాశక్తి-ఆత్రేయపురం ఇటీవల సుప్రీం కోర్టు, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యు నల్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు అక్రమ…

గ్రంథాలయంలో పుస్తక పఠనం

May 19,2024 | 21:02

విజయవాడ : చిత్త రంజన్‌ గ్రేడ్‌-2 శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో భాగంగా విద్యార్థులచే పుస్తక పఠనం, చదివిన నీతి కథలు చెప్పించారు. తదుపరి…

ముగిసిన చెస్‌ కోచింగ్‌ క్యాంప్‌

May 19,2024 | 21:02

సైమల్టేనియస్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ సాయి అగ్ని జీవితేష్‌ ప్రజాశక్తి-అనంతపురం అనంతపురంలోని సాయినగర్‌ 2వ క్రాస్‌లో ఉన్న ఏ1 ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వేదికగా ఈనెల…

బాటిళ్లలో పెట్రోలు విక్రయించొద్దు

May 19,2024 | 21:01

సిఐ చంద్రశేఖర్‌ ప్రజాశక్తి – కంచికచర్ల : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బాటిళ్లు, కంటైనర్లలో, ఇతర ఏ పద్ధతుల్లో లూస్‌ పెట్రోల్‌ విక్రయించొద్దని…

యోగాసనను క్రీడగా గుర్తించడం సంతోషకరం

May 19,2024 | 21:01

మాట్లాడుతున్న విశ్రాంత జిల్లా ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.శివశంకర్‌ ప్రజాశక్తి-అనంతపురం యోగాసనాలపై పిల్లల్లో ఆసక్తి కలిగించేందుకు యోగాసనను ఒక క్రీడగా గుర్తించడం ఆనందించదగ్గ విషయమని విశ్రాంత జిల్లా…

జలం లేని జలజీవన్‌

May 19,2024 | 21:00

వీరఘట్టం : ప్రతి గ్రామంలో ఇంటింటికీ తాగునీరందించాలని ఉద్దేశంతో జలజీవన్‌ మిషన్‌ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే అధికారులు, పాలకుల అలసత్వం, గుత్తేదారు…

షార్ట్‌ సర్క్యూట్‌తో భార్యాభర్తలు మృతి

May 19,2024 | 21:00

ప్రజాశక్తి – గంపలగూడెం : షార్ట్‌ సర్క్యూట్‌తో భార్యా భర్తలు మృతిచెందిన సంఘటన గంపలగూడెం పడమట దళితవాడలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం… గోరంట్ల…

అందనంత దూరంలో ‘ఆహ్లాదం’

May 19,2024 | 21:00

గుత్తిలోని పార్కు   ప్రజాశక్తి-గుత్తి ఉరుకులు.. పరుగుల జీవనంలో పట్టణ ప్రజలను కాసింత సేదతీర్చి, ఉల్లాసాన్ని ఇచ్చేవి పార్కులే… అలాంటి పార్కల అభివృద్ధి, నిర్వహణ బాధ్యత చేపట్టాల్సిన…

నేటి నుంచి ‘పెన్నోబిలం’ బ్రహోత్సవాలు

May 19,2024 | 20:59

పెన్నోబిలంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రజాశక్తి-ఉరవకొండ టౌన్‌ జిల్లాలో ఉరవకొండ వద్ద వెలసిన పెన్నోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి. ఈ…