జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

జిల్లా-వార్తలు

రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

May 20,2024 | 14:10

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్‌లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…

కౌంటింగ్ కు 95 శాతం భద్రతా ఏర్పాట్లు పూర్తి

May 20,2024 | 13:10

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతి నియోజకవర్గంకు సంబంధించి 46 మంది అభ్యర్థులు ఉన్న కారణంగా అంతమందిని కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించడం కుదరదని జిల్లా కలెక్టర్, ఎస్పీ కలెక్టరేట్లో ఏర్పాటు…

వల్లూరి నరసింహమూర్తి ఆశయ సాధన కోసం కృషి

May 20,2024 | 12:24

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) :  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వల్లూ రి  నరసింహమూర్తి ఆశయ సాధన కోసం ప్రతి…

ఇసుక రీచ్ లను పరిశీలించిన కలెక్టర్

May 20,2024 | 12:21

ప్రజాశక్తి-కొల్లూరు : వేమూరి నియోజకవర్గ భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో గల కృష్ణానది ఇసుక రీచ్ లను సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ వకుల్…

సిరిమానోత్సవాలకు ఆటంకం కలగకుండా చర్యలు

May 20,2024 | 12:15

ప్రజాశక్తి-బొబ్బిలి : గొల్లపల్లి శ్రీదాడితల్లి, పాతబొబ్బిలి శ్రీసరేపొలమ్మతల్లి గ్రామదేవత పండుగల సిరిమానోత్సవాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కమిషనర్ ఎల్.రామలక్ష్మి ఆదేశించారు. పట్టణంలోని సిరిమానోత్సవం…

గ్రంధాలయం పట్ల నిర్లక్ష్యం వీడాలి

May 20,2024 | 12:11

ప్రజాశక్తి-బొబ్బిలి : గ్రంధాలయం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ డిమాండ్ చేశారు. గ్రంధాలయం అద్దె భవనాన్ని, పాతభవనాన్ని సోమవారం పరిశీలించారు.…

చుక్క నీరు కూడా రావడం లేదు

May 20,2024 | 11:25

ఉద్దీబావి చెను కాలనీలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించండి  ఎంపీడీవో రాముడుకు వినతిపత్రం అందజేసిన కాలనీవాసులు  ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఉద్దీబావి చెను కాలనీలో…

తాడిచెట్టు పైనుండి కిందికి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి

May 20,2024 | 10:32

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : తాడిచెట్టు పై నుండి కిందికి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం కొమరగిరిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల…

బాధితులకు ఆర్థిక సహాయం  

May 20,2024 | 10:33

ప్రజాశక్తి – బుచ్చయ్యపేట(అనకాపల్లి) : మండలంలో గల రాజాం గ్రామంలో మే 16 జరిగిన గ్యాస్ బండి పేలి పురిల్లు దగ్ధం కావటం తో భారీ నష్టపోయిన…