జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

జిల్లా-వార్తలు

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 12,2024 | 22:01

పోలీసుల కవాతులో డిఐజి, ఎస్పీ తదితరులు                    ధర్మవరం టౌన్‌: ఓటర్లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి, జిల్లా…

‘ఆధ్యాత్మిక’ స్థానాలపై బిజెపి కన్ను!తిరుపతి బిజెపి ఎంపి సీటు రత్నప్రభకేనా.. శ్రీకాళహస్తిలో పోటీకి ‘కోలా’ కుతూహలం ‘టిడిపి’శ్రేణుల్లో అయోమయం

Mar 12,2024 | 22:00

‘ఆధ్యాత్మిక’ స్థానాలపై బిజెపి కన్ను!తిరుపతి బిజెపి ఎంపి సీటు రత్నప్రభకేనా.. శ్రీకాళహస్తిలో పోటీకి ‘కోలా’ కుతూహలం ‘టిడిపి’శ్రేణుల్లో అయోమయం ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపి అధినేత…

జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది : సవితమ్మ

Mar 12,2024 | 22:00

పార్టీలోకి చేరిన వారితో సవితమ్మ                        పెనుకొండ : టీడీపీ, బీజేపీ , జనసేన మూడు పార్టీల పొత్తుతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కి ఓటమి…

టిడిపికి పూర్వ వైభవం తెద్దాం

Mar 12,2024 | 21:59

ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు                         మడకశిర : మడకశిర నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువద్దామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగ కన్వీనర్‌ వి ఎం…

పేదరికం లేని సమాజమే లక్ష్యం

Mar 12,2024 | 21:57

ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి                        ధర్మవరం టౌన్‌ : పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి…

నెల్లికెక్కువలో జగనన్న ఆరోగ్య సురక్ష

Mar 12,2024 | 21:46

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని నెల్లికెక్కువ సచివాలయంలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లికెక్కువ చుట్టుపక్కలకు సంబంధించిన గిరిజనులు హాజరై…

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

Mar 12,2024 | 21:44

ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని ఐసిడిఎస్‌ పిఒ కె.విజయగౌరి అన్నారు. మంగళవారం కురుపాంలో…

వైసిపితోనే పేదల అభ్యున్నతి :ఎమ్మెల్యే

Mar 12,2024 | 21:42

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి వైసిపితోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. వైసిసి ఆవిర్భావ దినోత్సవం…

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం

Mar 12,2024 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న సహకారం చిరస్మరణీయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం రింగ్‌…