జిల్లా-వార్తలు

  • Home
  • పోస్టల్‌ బ్యాలెట్‌ లో పలువురు ఓట్లు గల్లంతు

జిల్లా-వార్తలు

పోస్టల్‌ బ్యాలెట్‌ లో పలువురు ఓట్లు గల్లంతు

May 6,2024 | 14:52

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : పోస్టల్‌ బ్యాలెట్‌లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పోలీసులు, పలు విభాగాల ఉద్యోగులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక…

అభివృద్ధిపై యంత్రాంగ పర్యవేక్షణ తప్పనిసరి : ఎంపిపి తోరాటి లక్ష్మణరావు

May 6,2024 | 14:45

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వ అధికార యంత్రాంగం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అన్నారు. మండల ప్రజా పరిషత్‌…

తెనాలిలో పోస్టల్‌ బ్యాలెట్‌ పై గందరగోళం

May 6,2024 | 12:33

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఎన్నికల విధుల్లో పాల్గంటున్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించినప్పటికీ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో కనీస సమాచారం లభ్యం కావడం…

అనకాపల్లి బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ ను ఓడించండి : సిఎం ప్రచారం

May 6,2024 | 11:15

అనకాపల్లి : అనకాపల్లి బిజెపి అభ్యర్థి సిఎం రమేష్‌ ను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న, వి.మాడుగుల దేవరాపల్లి, సిపిఎం మండల కార్యదర్శులు పిలుపునిచ్చారు…

నరసాపురంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ప్రారంభం

May 6,2024 | 10:29

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీ వైన్‌ కళాశాలలో ఆడిటోరియం పక్కన 5 బూత్‌…

వైసిపి విజయాన్ని ఎవరూ ఆపలేరు : వైసిపి అభ్యర్థి నిసార్‌ అహ్మద్‌

May 6,2024 | 09:49

ప్రజాశక్తి – రామసముద్రం (రాయచోటి-అన్నమయ్య) : మండలంలోనిమధనపల్లె నియోజకవర్గం మాలేనత్తం, మినికి పంచాయతీల గ్రామాల్లో జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు కొండూరు క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ వైసిపి…

మారుతున్న సమీకరణలు

May 6,2024 | 00:52

గతనెల మాచర్లలో పలువురు వైసిపిని వీడి టిడిపిలో చేరుతున్న సందర్భం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసిపిలో తీవ్ర గందరగోళం పరిస్థితులు ఏర్పడుతున్నాయి.…

ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

May 6,2024 | 00:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు రిపేరుకు వచ్చిన 70 కార్లు, దుకాణాలు, ఇతర సామాగ్రి అగ్నికి…

లిఫ్ట్‌ ఇరిగేషన్లను మూలన పడేసిన వైసిపి : పవన్‌

May 6,2024 | 00:50

ర్యాలీగా సభ వద్దకు వస్తున్న పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి-పొన్నూరు/తెనాలిరూరల్‌ : సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పొన్నూరు ఐలాండ్‌…