ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ధర్నా
ప్రజాశక్తి -సంతనూతలపాడు : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్ మాబు డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని…
ప్రజాశక్తి -సంతనూతలపాడు : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్ మాబు డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని…
జాశక్తి-చీమకుర్తి : పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి థ్యేయమని జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండలపరిధిలోని దేవరపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయ కాంప్లెక్స్ భవనాన్ని…
ప్రజాశక్తి-శింగరాయకొండ : సచివాలయ వ్యవస్థతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవు తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు…
ప్రజాశక్తి – వేటపాలెం మండలంలోని దేశాయిపేట ఐసిడిఎస్ సెక్టార్లోని జీవరక్ష నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ సుచిత్ర మాట్లాడుతూ…
ప్రజాశక్తి – చీరాల కాంగ్రెస్పై సిఎం వైఎస్ జగన్ విమర్శలు చేయడం అర్ధరహితమని కాంగ్రెస్ నాయకులు నీలం శ్యామ్యేల్ మోజెస్ పేర్కొన్నారు. స్థానిక ముంతావారి సెంటర్లోని శ్రీనివాస…
ప్రజాశక్తి – పర్చూరు స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి యడం బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ…
పోలీస్స్టేషన్ వద్ద వైసిపి, టిడిపి నాయకులు పోలీసుల సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త కుమారుడిపై దాడి చేసిన అధికార పార్టీ నాయకులు కేసు నమోదు ప్రజాశక్తి- పలాస మండలంలోని…
ప్రజాశక్తి – బాపట్ల ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు ఈనెల 12నుండి ప్రారంభం కానున్నాయి. అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో…
మాట్లాడుతున్న మోహనరావు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…