జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ధర్నా

జిల్లా-వార్తలు

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ధర్నా

Mar 12,2024 | 00:09

ప్రజాశక్తి -సంతనూతలపాడు : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్‌ మాబు డిమాండ్‌ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని…

ప్రపేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

Mar 12,2024 | 00:07

జాశక్తి-చీమకుర్తి : పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండలపరిధిలోని దేవరపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయ కాంప్లెక్స్‌ భవనాన్ని…

సచివాలయ వ్యవస్థతో గ్రామాభివృద్ధి : మంత్రి

Mar 12,2024 | 00:04

ప్రజాశక్తి-శింగరాయకొండ : సచివాలయ వ్యవస్థతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవు తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు…

ఘనంగా పోషణ పక్వాడా

Mar 12,2024 | 00:02

ప్రజాశక్తి – వేటపాలెం మండలంలోని దేశాయిపేట ఐసిడిఎస్‌ సెక్టార్‌లోని జీవరక్ష నగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ సుచిత్ర మాట్లాడుతూ…

కాంగ్రెస్‌పై విమర్శలు అర్ధరహితం

Mar 12,2024 | 00:01

ప్రజాశక్తి – చీరాల కాంగ్రెస్‌పై సిఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు చేయడం అర్ధరహితమని కాంగ్రెస్‌ నాయకులు నీలం శ్యామ్యేల్‌ మోజెస్‌ పేర్కొన్నారు. స్థానిక ముంతావారి సెంటర్లోని శ్రీనివాస…

ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం

Mar 12,2024 | 00:00

ప్రజాశక్తి – పర్చూరు స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ…

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

Mar 11,2024 | 23:59

పోలీస్‌స్టేషన్‌ వద్ద వైసిపి, టిడిపి నాయకులు పోలీసుల సమక్షంలో అంగన్వాడీ కార్యకర్త కుమారుడిపై దాడి చేసిన అధికార పార్టీ నాయకులు కేసు నమోదు ప్రజాశక్తి- పలాస మండలంలోని…

నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు : ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు

Mar 11,2024 | 23:59

ప్రజాశక్తి – బాపట్ల ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు ఈనెల 12నుండి ప్రారంభం కానున్నాయి. అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో…

జీడికి మద్దతు ధర ప్రకటించే వరకు పోరాటం

Mar 11,2024 | 23:56

మాట్లాడుతున్న మోహనరావు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…