జిల్లా-వార్తలు

  • Home
  • సామాజిక మాధ్యమాల్లో పెట్రేగిపోతున్న విమర్శలు

జిల్లా-వార్తలు

సామాజిక మాధ్యమాల్లో పెట్రేగిపోతున్న విమర్శలు

Mar 17,2024 | 13:39

ఆందోళన చెందుతున్న స్థానికులు ప్రజాశక్తి-నార్పల : 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మండల కేంద్రం అయిన నార్పల లో సామాజిక మాధ్యమాల్లో పలు పరోక్ష విమర్శలు…

భద్రత ఏర్పాట్లు పరిశీలన

Mar 17,2024 | 13:03

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం జిల్లాలో వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నాడు నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా, ఎటువంటి అవకతవకలు జరగకుండా…

సరస్వతీ హాస్పటల్ ఎండి మృతి

Mar 17,2024 | 13:00

ప్రజాశక్తి – చీరాల: కళాంజలి సంస్థ గౌరవాధ్యక్షులు, సరస్వతీ హాస్పటల్ ఎండి, సుప్రసిద్ధ వైద్యులు డా. పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ శనివారం రాత్రి గుండె పోటుతో మృతి…

ఐలాండ్ గ్రామం శేరిలంకలో పర్యటించిన ఎంపీ బోస్

Mar 17,2024 | 12:16

ప్రజాశక్తి-రామచంద్రపురం : గౌతమి గోదావరి ఐలాండ్ గ్రామమైన శేరి లంకలో ఆదివారం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పెద్దలు లనుకలిసిమాట్లాడారు.…

మౌలిక సదుపాయాలకు నోచుకోని ఎల్బిజి నగర్

Mar 17,2024 | 12:10

మురికి నీటి మద్య నివాసాలు రోడ్లు, కాలువలకు నోచుకోని నగర్ వాసులు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరాభివృద్ధి మా లక్ష్యం, సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే మా…

హీరోయిన్ సురభి పురాణిక్ కు సురుచి కాజా బహుకరణ

Mar 17,2024 | 11:10

ప్రజాశక్తి-మండపేట : ప్రముఖ హీరోయిన్ సురభి పురాణిక్ కు మండలంలోని తాపేశ్వరం మడతకాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్ సంస్థ బాహుబలి కాజాను సంస్థ పిఆర్ఓ వర్మ…

తోట విజయానికి కృషి

Mar 17,2024 | 11:10

ప్రజాశక్తి-మండపేట : మండపేట నియోజకవర్గ వైసిపి పార్టీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో అర్తమూరు వైసీపీ నాయకులు గొలుగూరి విజయభాస్కర్ రెడ్డి,…

నర్సాపురంలో గ్రూప్-1 ప్రిలిమ్స్

Mar 17,2024 | 11:02

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపిఎస్పి) నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం నర్సాపురం పట్టణంలోని శ్రీ వైన్ కళాశాలలో జరిగింది. ఉదయం 10 గంటల…