ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
ప్రజాశక్తి-డి హిరెహాల్ : మండలం తమ్మేపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తమ నివాసానికి సమీపంలోని పశువుల పాకలో ఉరివేసుకుని…
ప్రజాశక్తి-డి హిరెహాల్ : మండలం తమ్మేపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తమ నివాసానికి సమీపంలోని పశువుల పాకలో ఉరివేసుకుని…
ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలుఘనంగా నిర్వహించారు. ఆచంట మండలంలో ఆచంట,…
ప్రజాశక్తి-నల్లజెర్ల : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నేత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకను ఘటావారిగూడెంలో, మండల పార్టీ అధ్యక్షులు, తాతిన సత్యన్నారాయణ…
ప్రజాశక్తి – ఆలమూరు : తెలుగు జాతి చరిత్రలో ఎన్టీఆర్ స్థానం అజరామరమని, చిరస్మరణీయమని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నినదించారు. నటునిగా, రాజకీయ నాయకునిగా, ముఖ్యమంత్రిగా, ఆయన…
ప్రజాశక్తి-చీమకుర్తి : రోటరీక్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక ఆసుపత్రిలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే…
నోటీసులకు రిప్లైలు తీసుకోని అధికారులు ఐసిడిఎస్ కార్యాలయాల వద్దే సాయంత్రం వరకూ పడిగాపులు కార్యాలయాల గోడలకు అతికించిన అంగన్వాడీలు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం 37 రోజులుగా సమ్మె…
ప్రజాశక్తి-సంతనూతలపాడు : మండల పరిధిలోని మంగమూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీచ్ కబడ్డీ పోటీలను వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు, ఎఎంసి మాజీ…
ప్రజాశక్తి-మద్దిపాడు : స్థానిక అంకమ్మతల్లి కల్యాణ మండపంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో బుధవారం సంతనూతల పాడు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్…
ప్రజాశక్తి – రేపల్లె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని…