జిల్లా-వార్తలు

  • Home
  • ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

జిల్లా-వార్తలు

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

Jan 18,2024 | 11:38

ప్రజాశక్తి-డి హిరెహాల్ : మండలం తమ్మేపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. తమ నివాసానికి సమీపంలోని పశువుల పాకలో ఉరివేసుకుని…

కొడమంచిలిలో ఎన్టీఆర్ వర్ధంతి

Jan 18,2024 | 11:34

ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా)  :  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలుఘనంగా నిర్వహించారు. ఆచంట మండలంలో  ఆచంట,…

ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి

Jan 18,2024 | 11:18

ప్రజాశక్తి-నల్లజెర్ల : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నేత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకను ఘటావారిగూడెంలో, మండల పార్టీ అధ్యక్షులు, తాతిన సత్యన్నారాయణ…

తెలుగు జాతి చరిత్రలో ఎన్టీఆర్ స్థానం అజరామరం

Jan 18,2024 | 11:07

ప్రజాశక్తి – ఆలమూరు : తెలుగు జాతి చరిత్రలో ఎన్టీఆర్ స్థానం అజరామరమని, చిరస్మరణీయమని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నినదించారు. నటునిగా, రాజకీయ నాయకునిగా, ముఖ్యమంత్రిగా, ఆయన…

రక్తదాన శిబిరం

Jan 17,2024 | 23:57

ప్రజాశక్తి-చీమకుర్తి : రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక ఆసుపత్రిలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే…

గోడలకు అంగన్‌వాడీల సంజాయిషీ

Jan 17,2024 | 23:56

నోటీసులకు రిప్లైలు తీసుకోని అధికారులు ఐసిడిఎస్‌ కార్యాలయాల వద్దే సాయంత్రం వరకూ పడిగాపులు కార్యాలయాల గోడలకు అతికించిన అంగన్‌వాడీలు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం 37 రోజులుగా సమ్మె…

బీచ్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం

Jan 17,2024 | 23:56

ప్రజాశక్తి-సంతనూతలపాడు : మండల పరిధిలోని మంగమూరు గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీచ్‌ కబడ్డీ పోటీలను వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు, ఎఎంసి మాజీ…

‘మేరుగ’ పరిచయ కార్యక్రమం

Jan 17,2024 | 23:54

ప్రజాశక్తి-మద్దిపాడు : స్థానిక అంకమ్మతల్లి కల్యాణ మండపంలో వైసిపి నాయకులు, కార్యకర్తలతో బుధవారం సంతనూతల పాడు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌…

జనవరి 24న మెగా రక్తదాన శిబిరం

Jan 17,2024 | 23:53

ప్రజాశక్తి – రేపల్లె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని…