జిల్లా-వార్తలు

  • Home
  • కమిషనర్‌ విజయసారథి బదిలీ

జిల్లా-వార్తలు

కమిషనర్‌ విజయసారథి బదిలీ

Feb 28,2024 | 00:49

ప్రజాశక్తి-చీరాల: చీరాల మున్సిపల్‌ కార్యాలయంలో ప్రస్తుత గ్రేడ్‌-1 కమిషనరుగా పనిచేస్తున్న బి విజయ సారథి మంగళవారం బదీలి అయ్యారు. ఆయన స్థానం లో పార్వతీపురంలో మునిసిపల్‌ కమిషనరుగా…

‘ఉపాధి హామీ’ పనులు ప్రారంభం

Feb 28,2024 | 00:48

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు విఠలేశ్వర్‌ నగర్‌లోని దేవస్థానం భూమి లో మంగళవారం ఇంకుడు గుంట నిర్మాణం చేపట్టేం దుకు గ్రామ సర్పంచ్‌ దారా రవికిరణ్మయి చేతుల మీదుగా పనులు…

డిఎల్‌పిఒకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అవార్డు

Feb 28,2024 | 00:46

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు ఐటిసి వారి ఆధ్వర్యంలో మంగళవారం అవార్డుల ప్రదానం జరిగింది. గుంటూరులో…

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుది ప్రముఖ పాత్ర

Feb 28,2024 | 00:42

ప్రజాశక్తి-రేపల్లె: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రముఖపాత్ర పోషిస్తుందని విజ్ఞాన్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సాజిద్‌పాషా తెలిపారు. రేపల్లె పట్టణంలోని విజ్ఞాన్‌ ఒకేషనల్‌ కళాశాలలో మంగళవారం ఓటు…

ఆనందబాబుకు నాయకుల అభినందనలు

Feb 28,2024 | 00:37

ప్రజాశక్తి-వేమూరు: వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాలుగో విడత మాజీ మంత్రి టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబును నియమించడం పట్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ…

పోలియోను సమూలంగా నిర్మూలించాలి

Feb 28,2024 | 00:31

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో పోలియోను సమూలంగా నిర్మూలించేందుకు వైద్యాధికారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా అన్నారు. మార్చి 3న ఆదివారం జాతీయ…

ఐఐటిలో శిక్షణ అభినందనీయం

Feb 28,2024 | 00:34

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: చిన్ననాటి నుంచే ఐఐటిలో శిక్షణ అభినందనీయమని ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజర్‌ జయలక్ష్మి అన్నారు. ఇంకొల్లు ఆదర్శ హైస్కూలు ఆవరణలో ఐఐటి పాఠశాల స్థాయిలో జరిగిన…

వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు

Feb 28,2024 | 00:32

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు పెరిగాయి. మంగళవారం పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు…

ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోనే స్థలాలు ఇవ్వండి: సిపిఎం

Feb 27,2024 | 23:58

ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీలోనే స్థలాలు ఇవ్వండి: సిపిఎం ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళం పరిధిలోని పేద ప్రజలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలకు స్థానికంగానే స్థలాలు చూపాలని కోరుతూ మంగళవారం…