జిల్లా-వార్తలు

  • Home
  • కేంద్రం సహకారంతో రైల్వే సౌకర్యాల కల్పన

జిల్లా-వార్తలు

కేంద్రం సహకారంతో రైల్వే సౌకర్యాల కల్పన

Mar 12,2024 | 21:23

 ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ – భువనేశ్వర్‌ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఘనస్వాగతం లభించింది. ప్రధానమంత్రి శ్రీ…

మతసామరస్యానికి ప్రతీక కడప

Mar 12,2024 | 21:23

ప్రజాశక్తి – కడప మత సామరస్యానికి ప్రతీక కడప నగరమని ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌ .బి అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ…

లగట్ల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా టిడిపి అభ్యర్ధికే మా మద్దతు

Mar 12,2024 | 21:22

కో ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధి పూసపాటి అదితి విజయలక్ష్మి…

బిజెపి కలయికతో టిడిపికి చీకటి రోజులు

Mar 12,2024 | 21:21

 ప్రజాశక్తి-డెంకాడ : బిజెపితో జత కట్టడంతో జిల్లాలో టిడిపికి చీకటి రోజులు వచ్చినట్టేనని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపి టిక్కెట్‌ను బిజెపికి కేటాయించిన…

హామీలను అమలు చేయాలి : డివైఎఫ్‌ఐ

Mar 12,2024 | 21:21

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రయివేట్‌ టీచర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ తెలిపారు. మంగళవారం…

స్థలాలు ఇచ్చే వరకూ భూపోరాటం

Mar 12,2024 | 21:19

ప్రజాశక్తి- గోపవరం బద్వేల్‌ మండలంలోని అర్హులైన పేద లందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేవరకు భూపోరాటం కొనసాగుతుందని, పేదల ఇంటి స్థలాల కోసం బుధవారం ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట…

మున్సిపల్‌ కమిషనర్‌గా శ్రీనివాస్‌

Mar 12,2024 | 21:18

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌గా కె.శ్రీనివాస్‌ మంగళవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాస్‌ గతంలో నిడదవోలు మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు…

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Mar 12,2024 | 21:17

ప్రజాశక్తి – కడప అర్బన్‌ గ్రామ పంచాయతీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దారి మళ్లించి, గ్రామాల అభివద్ధిని నిర్వీర్యం చేసి, పంచాయితీ సర్పంచ్‌లను ఉత్సవ…

జగన్‌ను విస్మరిస్తే కుటుంబాల్నిమర్చినట్లే

Mar 12,2024 | 21:16

ప్రజాశక్తి – సాలూరు: సిఎం జగన్‌ మోహన్‌రెడ్డిని మరిచిపోతే పేదలు వారి కుటుంబాలను మరిచిపోయినట్లవుతుందని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో…