జిల్లా-వార్తలు

  • Home
  • కన్పించని ‘స్పందన’

జిల్లా-వార్తలు

కన్పించని ‘స్పందన’

Feb 19,2024 | 21:40

స్పందనకు హాజరైన కొద్దిమంది అధికారులు                        హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి అధికారుల్లో కనీస…

ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు వేగవంతం

Feb 19,2024 | 21:40

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు త్వరితగతిన…

బెదిరింపులు మానుకోండి : పరిటాల శ్రీరామ్‌

Feb 19,2024 | 21:39

సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌                    ధర్మవరం టౌన్‌ : తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల…

యుద్ధానికి సిద్ధం : పల్లె

Feb 19,2024 | 21:37

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి                     పుట్టపర్తి అర్బన్‌ : త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలని టిడిపి శ్రేణులకు మాజీ మంత్రి…

రేణుక హాస్పిటల్‌ ప్రారంభం

Feb 19,2024 | 21:36

ఆసుపత్రిలో గదులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే                        కదిరి టౌన్‌ : కదిరి పట్టణంలో రైల్వేస్టేషన్‌ రోడ్డులో డాక్టర్‌ అశోక్‌ రెడ్డి డాక్టర్‌ రేణుక ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు…

ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడులు

Feb 19,2024 | 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసిపి నాయకులు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్వతీపురంమన్యం జిల్లా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ విలేకరుల సంఘం నాయకులు…

సిహెచ్‌డబ్ల్యులను ఆశా వర్కర్లుగా గుర్తించాలి

Feb 19,2024 | 21:29

ప్రజాశక్తి -బెలగాం: పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ పరిధిలో పనిచేస్తున్న 1560 మంది కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్చాలని, రూ.10వేలు వేతనాలు చెల్లించాలి కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌…

వైసిపి గెలుపును ఏ ఒక్కరూ నిలువరించలేరు

Feb 19,2024 | 21:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుపును ఏ ఒక్కరూ నిలువరించలేరని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యాని ంచారు. సోమవారం నగరంలోని…

విజయం కోసం కలిసి పనిచేద్దాం

Feb 19,2024 | 21:19

ప్రజాశక్తి-విజయనగరం కోట : వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అశోక్‌…