జిల్లా-వార్తలు

  • Home
  • అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

జిల్లా-వార్తలు

అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

Jan 29,2024 | 22:10

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌1160 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న టీటీడీ అటవీ కార్మికులకు న్యాయం చేయకపోవడం దారుణమని, జూనియర్లను పర్మినెంట్‌ చేసి సీనియర్లకు అన్యాయం చేయడం సహజ…

గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలి

Jan 29,2024 | 22:10

ప్రజాశక్తి-రామచంద్రపురంకె.గంగవరం మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అధికారులను ఆదేశించారు. ఎంపిపి పంపన నాగమణి అధ్యక్షతన సోమవారం…

పూడికతీత పనులు ప్రారంభించండి

Jan 29,2024 | 22:10

ప్రజాశక్తి – పెద్దాపురం పట్టణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రయిన్లలో పూడికతీత పనులు వెంటనే ప్రారంభించాలని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం…

ధర్నాచౌక్‌పై 5న అఖిలపక్ష సమావేశం

Jan 29,2024 | 22:08

ప్రజాశక్తి – కాకినాడ కాకినాడ ధర్నా చౌక్‌పై ఫిబ్రవరి 5న అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్‌డిఒ సతీష్‌ తెలిపారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన…

రేపు రీజనల్‌ మెగా జాబ్‌మేళా

Jan 29,2024 | 22:08

ప్రజాశక్తి – శ్రీకాకుళం ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన పదో తరగతి నుంచి పిజి వరకు విద్యార్హత కలిగి 18 నుంచి 30…

స్పందన అర్జీలకు పూర్తిస్థాయి పరిష్కారం

Jan 29,2024 | 22:07

ప్రజాశక్తి-అమలాపురం జగనన్నకు చెబుదాం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతప్తికరమైన పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా…

సర్కారు బాధితులే స్టార్‌ క్యాంపెయినర్లు

Jan 29,2024 | 22:07

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులందరూ తమకు స్టార్‌ క్యాంపెయినర్లే అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…

వృత్తి నైపుణ్యం అవసరం

Jan 29,2024 | 22:05

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి – ఎచ్చెర్ల మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆర్మ్‌డ్‌…

సర్కారు బాధితులే స్టార్‌ క్యాంపెయినర్లు

Jan 29,2024 | 22:04

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధివైసిపి ప్రభుత్వం వల్ల నష్టపోయిన బాధితులందరూ తమకు స్టార్‌ క్యాంపెయినర్లే అని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…