జిల్లా-వార్తలు

  • Home
  • వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయం: కందుల

జిల్లా-వార్తలు

వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయం: కందుల

Dec 20,2023 | 01:03

ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక…

సిఎం పర్యటనకు భారీ బందోబస్తు

Dec 20,2023 | 01:00

  ప్రజాశక్తి- చింతపల్లి: చింతపల్లిలో ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీస్‌ బలగాలను…

ఉద్యోగుల ‘సమగ్ర’ నిరసన

Dec 20,2023 | 01:00

ప్రజాశక్తి-కంభం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు మంగళవారం ఒంటి కాలిపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 16 నుంచి…

జగన్‌ పర్యటన ఎవరి కోసం?

Dec 20,2023 | 00:59

ప్రజాశక్తి- చింతపల్లి:ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పలనరస డిమాండ్‌ చేశారు. చింతపల్లి మండల…

బెదిరేది లేదు..

Dec 20,2023 | 00:57

ప్రజాశక్తి- యంత్రాంగంఅంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నా అదిరేది లేదని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు. అల్లూరి జిల్లాలో పలు చోట్ల అంగన్వాడీల వంటా వార్పు,…

బతుకుపోరు బాటలో అంగన్‌వాడీలు

Dec 20,2023 | 00:52

ప్రజాశక్తి-కనిగిరి: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం కనిగిరి పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమాన్ని…

విత్తనశుద్ధితో తెగుళ్ల బారి నుంచి రక్షణ

Dec 20,2023 | 00:49

కొత్తపట్నం : విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చునని ప్రకృతి వ్యవసాయం ఇన్‌ఛార్జి ఇందిర తెలిపారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో…

యర్రగొండపాలెంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

Dec 20,2023 | 00:47

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని 20వ బూత్‌ కన్వీనర్‌ పమిడిమర్రి కిశోర్‌ ఆధ్వర్యంలో మంగళవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను…

మాసికలతో మమ..!లక్ష్మీపురం రోడ్డు పనులు శిలాఫలకం

Dec 20,2023 | 00:13

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా గుంటూరులో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం లేదు. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ చేపట్టలేదు. రూ.168…