జిల్లా-వార్తలు

  • Home
  • నూతన రాజకీయ సాంప్రదాయం

జిల్లా-వార్తలు

నూతన రాజకీయ సాంప్రదాయం

Mar 21,2024 | 11:21

ప్రజాశక్తి-రాజాం : నూతన రాజకీయ సాంప్రదాయం కోసం సిపిఎం విరాళాల సేకరణ చేస్తుందని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో…

రంగప్ప గారి పల్లెలో వైద్య శిబిరం 

Mar 21,2024 | 10:43

ప్రజాశక్తి-కలకడ: మండలంలోని ఏనుగొండపాలెం పంచాయతీ రంగప్ప గారి పల్లెలో ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రo డాక్టర్ ఎం. వి.కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు…

రుయా ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి.మునిచంద్ర

Mar 21,2024 | 00:21

రుయా ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి.మునిచంద్రప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రుయా ఆసుపత్రి ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షునిగా జి. ముని చంద్ర ఎన్నికయ్యారని ప్రధాన కార్యదర్శి నరసింహులు,…

పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి : కలెక్టర్‌

Mar 21,2024 | 00:16

పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ జిల్లాస్థాయి ఎన్నికల నోడల్‌ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో, పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని, ఎటువంటి…

ఎస్సీవీ ఃయూ టర్న్‌ఃకూటమి అభ్యర్థిని పరిశీలించాలితానింకా రేసులో ఉన్నానంటూ ప్రకటనశ్రీకాళహస్తి రాజకీయాల్లో నయా ఃట్విస్

Mar 21,2024 | 00:15

ఎస్సీవీ ఃయూ టర్న్‌ఃకూటమి అభ్యర్థిని పరిశీలించాలితానింకా రేసులో ఉన్నానంటూ ప్రకటనశ్రీకాళహస్తి రాజకీయాల్లో నయా ఃట్విస్ట్‌ఃప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ…

టెన్త్‌ పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Mar 21,2024 | 00:12

టెన్త్‌ పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీప్రజాశక్తి – తిరుపతిజిల్లాలో పదో తరగతి మెయిన్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మి శ…

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Mar 21,2024 | 00:09

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభంప్రజాశక్తి – తిరుమలతిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ…

శీసిటీని సందర్శించిన బెల్జియం రాయబారి

Mar 21,2024 | 00:06

శీసిటీని సందర్శించిన బెల్జియం రాయబారి ప్రజాశక్తి- వరదయ్యపాలెంభారత్‌లోని బెల్జియం రాయబారి డిడియర్‌ వాండర్‌హాసెల్ట్‌ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు…

‘ఆరణి’కి అడ్డుకట్టతెరపైకి ఆవుల మోహన్‌రంగంలోకి ఎన్వీ ప్రసాద్‌తిరుపతిలో కొత్త సమీకరణలు

Mar 21,2024 | 00:19

‘ఆరణి’కి అడ్డుకట్టతెరపైకి ఆవుల మోహన్‌రంగంలోకి ఎన్వీ ప్రసాద్‌తిరుపతిలో కొత్త సమీకరణలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జనసేన- టిడిపి – బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును ప్రకటించినప్పటి…