జిల్లా-వార్తలు

  • Home
  • వేసవి నేపథ్యంలో..జంతు రక్షణ చర్యలు ప్రారంభించాం..!

జిల్లా-వార్తలు

వేసవి నేపథ్యంలో..జంతు రక్షణ చర్యలు ప్రారంభించాం..!

Mar 10,2024 | 22:43

శ్రీ సందర్శకులకు అన్ని రకాల సదుపాయాలు..శ్రీ జూ క్యూరేటర్‌ సెల్వంతో ప్రజాశక్తి ముఖాముఖిప్రజాశక్తి- తిరుపతి (మంగళం): శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో సందర్శనకు వచ్చే వారికి అన్ని…

అధికార నందిపై ఆదిదేవుని అభయం

Mar 10,2024 | 22:42

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం ఆదిదేవుడు అధికార నందిపై పురవిహారం చేశారు. ఆదిదేవుని దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి కామధేనువుపై…

తిరుపతిలో సైకిల్‌ గుర్తు కనపడదు..

Mar 10,2024 | 22:41

శ్రీ 41 ఏళ్ల తర్వాత పోటీ నుంచి తప్పుకున్న టిడిపి..!శ్రీ జనసేనలోకి వలసలుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో టిడిపి గుర్తు సైకిల్‌ కనపడదు..…

మహిళా హక్కుల పై ప్రభుత్వాల దాడి

Mar 10,2024 | 21:48

ప్రజాశక్తి – సాలూరు: మహిళా హక్కుల పై దాడులు చేస్తున్న ప్రభుత్వాలపై పోరాటానికి పిడికిలి బిగించాలని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, ఐద్వా జిల్లా…

‘పది’ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక

Mar 10,2024 | 21:48

ప్రజాశక్తి – కడప ప్రతినిధిపదవ తరగతి ఫలితాల సాధనకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఉత్తమ ఫలితాల సాధనకు పంచతంత్ర వ్యూహంతో సమ్మే టివ్‌, ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌,…

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Mar 10,2024 | 21:48

తమ గురువులతో పూర్వ విద్యార్థులు                    ధర్మవరం టౌన్‌ : పాతికేళ్ల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఒక్కచోట చేరారు. పాతికేళ్ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.…

కుందూలో నీట మునిగి ఇద్దరు మృతి

Mar 10,2024 | 21:47

ప్రజాశక్తి-ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం పరిధిలో ఉన్న కుందూ నదిలో నీట ముగిని ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణానికి చెందిన షేక్‌ ఖాజాహుస్సేన్‌,…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు

Mar 10,2024 | 21:46

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు                  హిందూపురం : పట్టణంలోని మేళాపురం సమీపంలో ఉన్న బ్యాంక్‌ కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి నలుగురికి తీవ్ర…

‘ఉక్కు’ పనుల్లో కదలికేది?

Mar 10,2024 | 21:45

2017లో ప్రతిపక్ష నాయకుని హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ శంకుస్థాపనకు పరిమితమైంది. దీంతోపాటు చెన్నూరులో సుగర్‌ పరిశ్రమ…