జిల్లా-వార్తలు

  • Home
  • సారిపల్లిని నట్టేట ముంచేశారు..

జిల్లా-వార్తలు

సారిపల్లిని నట్టేట ముంచేశారు..

Apr 8,2024 | 21:38

 వైసిపి, టిడిపిపై గ్రామస్తుల ఆగ్రహం పిఎఎఫ్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ ప్రజాశక్తి – నెల్లిమర్ల : తారకరామ తీర్థ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామం సారిపల్లిని వైసిపి, టిడిపి…

Apr 8,2024 | 21:33

ప్రజల పక్షా పోరాడుతున్న సిపిఎంకు మద్దతివ్వాలి31వ డివిజన్‌ పాదయాత్రలో సిహెచ్‌.బాబూరావుప్రజాశక్తి – విజయవాడ : ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా టిడిపి బిజెపితో జతకడితే, వైసిపి బిజెపికి తొత్తుగా…

రూ.38 కోట్ల స్త్రీనిధి రుణాలు లక్ష్యం

Apr 8,2024 | 21:32

ప్రజాశక్తి – రామభద్రపురం : రూ.38 కోట్ల స్త్రీనిధి రుణాలు లక్ష్యంగా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని వైకెపి ఏరియా కో ఆర్డినేటర్‌ రవికుమార్‌ తెలిపారు. స్థానిక కార్యాలయంలో…

పేద మహిళకు రూ.44,718 విద్యుత్‌ బిల్‌

Apr 8,2024 | 21:31

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండలంలోని కొండగుంపాంలో పేద మహిళకు రూ.44,718 విద్యుత్‌ బిల్లు రావడం దారుణమని సిపిఐ నాయకులు మొయిద పాపారావు తెలిపారు. సోమవారం ఆయన…

పిట్టలదొరలు బెదిరింపులను నమ్మొద్దు

Apr 8,2024 | 21:30

 ప్రజాశక్తి- చీపురుపల్లి : చీపురుపల్లి వైసిపిలో నలుగురు పిట్టలదొరలున్నారని ఆ పిట్టల దొరల బెదిరింపులను ఏ నాయకుడు, కార్యకర్త నమ్మొద్దని చీపురుపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి, టిడిపి…

నిఘా పెంచండి

Apr 8,2024 | 21:21

సీజర్స్‌పై దృష్టి సారించాలి జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు లావాదేవీలు, రవాణా జరగకుండా నిఘా పెంచాలని వివిధ శాఖల…

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు

Apr 8,2024 | 21:14

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ హెచ్చరించారు. రిటర్నింగ్‌, నోడల్‌ అధికారులు, తహశీల్దార్లు, మున్సి…

అరగంటలో కేసు నమోదు

Apr 8,2024 | 21:13

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సంఘటనలపై అరగంటలో కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే…

మిమ్స్‌ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించండి

Apr 8,2024 | 21:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మిమ్స్‌ కార్మికుల అక్రమ అరెస్టులను ప్రజలంతా ఖండిం చాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్‌బిజి భవనంలో జరిగిన సిఐటియు…