జిల్లా-వార్తలు

  • Home
  • స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

జిల్లా-వార్తలు

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

Dec 8,2023 | 23:53

ప్రజాశక్తి – కడియం గ్రామ స్వపరిపరిపాలనకు కావలసిన నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శుక్రవారం…

యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశానికి యాదమరి టీచర్స్‌

Dec 8,2023 | 23:52

ప్రజాశక్తి-యాదమరి: ఏలూరులో జరుగు రాష్ట్ర యుటిఎఫ్‌ కౌన్సిల్‌ సమావేశానికి యాదమరి నుండి జిల్లా కార్యదర్శి సురేష్‌ ఆధ్వర్యంలో యూటీఎఫ్‌ సంఘ సభ్యులు, ఉపాధ్యాయులు సమావేశంలో పాల్గొనడానికి పెద్ద…

ఓటరు జాబితా అభ్యంతరాలను పరిష్కరిస్తాం

Dec 8,2023 | 23:51

జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అబ్జర్వర్‌ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: ఓటరు నమోదు, అవకతవకలకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థలను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని జిల్లా ఎలక్టోరల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ పోలా…

పారదర్శకంగా ఓటరు జాబితా

Dec 8,2023 | 23:50

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంఓటరు జాబితాను పారదర్శకంగా రూపొం దించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదేశించారు. శుక్రవారం ఉదయం…

అన్నం పెట్టేదెలా..?

Dec 8,2023 | 23:48

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం సక్షేమ వసతి గృహాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో వార్డెన్లు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకుంది. చేసిన…

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

Dec 8,2023 | 23:48

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం దుంగలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు చేరవేస్తున్న పది మంది స్మగ్లర్లను…

ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌

Dec 8,2023 | 23:45

ఎలాంటి తప్పిదాలూ లేకుండా నిర్వహించాలిఓటర్ల జాబితా జిల్లా పరిశీలకులు పోలా భాస్కర్‌ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదం లేకుండా సక్రమంగా…

అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానం

Dec 8,2023 | 23:42

అర్థశాస్త్ర అధ్యాపకునికి ఘన సన్మానంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : స్థానిక ఎస్‌కెఆర్‌ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాప కులు బి పీర కుమార్‌ కి విక్రమ…

స్పీకర్‌ దృష్టికి పలు సమస్యలు

Dec 8,2023 | 23:42

స్పీకర్‌కు సమస్యను చెప్తున్న వసంతరావు ప్రజాశక్తి- సరుబుజ్జిలి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ప్రజలు కోరారు. శుక్రవారం మండలంలో…