జిల్లా-వార్తలు

  • Home
  • అసెంబ్లీ ఎన్నికల్లో ‘మెట్టు’ ఓటమి ఖాయం

జిల్లా-వార్తలు

అసెంబ్లీ ఎన్నికల్లో ‘మెట్టు’ ఓటమి ఖాయం

Mar 26,2024 | 21:18

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఓడిపోవడం ఖాయమని మాజీ…

నిజమైన సేవకులు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

Mar 26,2024 | 21:17

ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్‌కెయు విసి కె.హుసేన్‌రెడ్డి, అధ్యాపకులు ప్రజాశక్తి-అనంతపురం ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు నిజమైన సేవలు అని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ కె.హుసేన్‌రెడ్డి కొనియాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ వన్‌…

సమస్యాత్మక కేంద్రాలపై గట్టి నిఘా

Mar 26,2024 | 21:16

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి/క్రైమ్‌ ”కర్నూలు రేంజ్‌ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసు బలగాల ద్వారా గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల పరిధిలో…

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు

Mar 26,2024 | 21:16

తనిఖీలు చేస్తున్న అధికారులు ప్రజాశక్తి-బొమ్మనహాల్‌ మండలంలోని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుంచి…

చిన్న పిల్లల కిడ్నాప్‌ ముఠా పరార్‌

Mar 26,2024 | 21:14

ప్రజాశక్తి-వాల్మీకిపురం చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించి.. స్థానికుల వద్ద దేహశుద్ధి చేయించుకొని.. పరారైన సంఘటన సోమవారం రాత్రి 10 గంటలకు పట్టణంలోని నాయక్‌వీధిలో…

ఆత్మహత్యలపై న్యాయ విచారణ చేపట్టాలి

Mar 26,2024 | 21:11

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు భూ సమస్య కారణంగా ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనపై సమగ్రమైన న్యాయవిచారణ కలెక్టర్‌ ఆధ్వర్యంలో…

రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు : పిసిసి

Mar 26,2024 | 21:10

ప్రజాశక్తి-కలికిరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కూటమి తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తుల సిరెడ్డి విమర్శించారు. కలికిరిలో…

సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలి

Mar 26,2024 | 19:51

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులుసెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలి:ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి-వెంకటాచలం:విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హర్ష తెలిపారు. ఈ…

గ్రామాల్లో ఎన్నికల ప్రచారం

Mar 26,2024 | 19:46

ప్రచారం పాల్గొన్న మంత్రి కాకాణిగ్రామాల్లో ఎన్నికల ప్రచారంప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:మండలంలోని చింతోపు, ముంగలదరువు, సౌత్‌ ఆములూరు పంచాయతీల్లో మంగళవారం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ మేరకు సర్వేపల్లి నియోజకవర్గం…