జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

జిల్లా-వార్తలు

ప్రభుత్వాసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు

Apr 16,2024 | 22:27

ప్రజాశక్తి-నల్లజర్లవేసవిలో ప్రభుత్వా సుపత్రికి వచ్చే ప్రజల దాహం తీర్చేందుకు ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినంద నీయమని నల్లజర్ల అంబేద్కర్‌ యూత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బొందల…

కార్టూనిస్ట్‌ శేఖర్‌కు పురస్కారం

Apr 16,2024 | 22:29

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌ శేఖర్‌కు విశాఖపట్నానికి చెందిన నార్తరన్‌ కోస్టల్‌ కార్టూనిస్టుల ఫోరం నిర్వహించిన పోటీల్లో పురస్కారం పొందారు. విజయవాడలో నిర్వహించిన ఒక…

ఉపాధి శిక్షణ ఫోటో ప్రదర్శన

Apr 16,2024 | 22:23

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలోని ఆల్కట్‌ గార్డెన్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణాభివద్ధి సంస్థలో సోమవారం ‘మన గోదావరి’ అనే అంశంపై ఫోటో ప్రదర్శన నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్‌…

పలుచోట్ల జోరుగా అభ్యర్థుల ప్రచారం

Apr 16,2024 | 22:21

ప్రజాశక్తి-యంత్రాంగం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. చాగల్లు నేలటూరులో ఇంటింటికీ కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో అభ్యర్థి అరుగుల అరుణ్‌…

ఎన్నికల మీడియా సెంటర్‌ ప్రారంభం

Apr 16,2024 | 22:19

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్‌ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో…

అలుపెరుగని పోరాటం పుస్తకావిష్కరణ

Apr 16,2024 | 22:15

ఏలూరు అర్బన్‌: ప్రతీ తరం ఎమర్జెన్సీని ఎదుర్కోవలసిందేనా? అని ప్రశ్నించిన అలుపెరుగని పోరాటం పేరుతో ప్రబీర్‌ పర్కాయస్త జీవితంపై రచించిన పుస్తకాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ రావి…

రూ.500కే కంప్యూటర్‌ శిక్షణ అభినందనీయం: ఇరిగేషన్‌ డిఇ

Apr 16,2024 | 22:14

ఏలూరు అర్బన్‌: కంప్యూటర్‌ కోర్సులలో రూ.500కే శిక్షణ కల్పిస్తున్న ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కృషి అభినందనీయం అని ఇరిగేషన్‌ డిఇ దేవరకొండ వెంకటేశ్వర్లు అన్నారు. పవర్‌ పేటలోని…

లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే తనిఖీ

Apr 16,2024 | 22:12

ప్రజాశక్తి – కలిదిండి ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన స్టేట్‌ లెర్నింగ్‌ అచీవ్‌మెంట్‌ సర్వే 2024 విధానాన్ని డిఇఒ ఎస్‌.అబ్రహం తనిఖీ చేశారు. ఎంఇఒ పిడుగు ప్రభాకర బాబుతో…

పెనమలూరు వైసిపి ఎన్నికల ఇన్చార్జిగా ఆకుల

Apr 16,2024 | 22:12

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : పెనమలూరు శాసనసభ నియోజకవర్గ వైసిపి ఎన్నికల ఇన్‌ఛార్జిగా వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్‌కుమార్‌ నియమితులయ్యారు. తన నియామకం పట్ల ముఖ్యమంత్రి…