జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వండి : శంబంగి

జిల్లా-వార్తలు

సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వండి : శంబంగి

Apr 24,2024 | 21:15

ప్రజాశక్తి-బొబ్బిలి: ప్రజా సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. పట్టణంలోని మూడో వార్డులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా శంబంగి…

జోరుగా ప్రచారాల హోరు

Apr 24,2024 | 21:12

జగన్‌ను మళ్లీ సిఎంను చేసుకుందాంప్రజాశక్తి-వీరబల్లి రానున్న ఎన్నికల్లో వైసిపికి అండగా నిలిచి జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సిఎంను చేసుకుందామని ఎంపి రాజ్యసభ సభ్యులు రఘునాథరెడ్డి, వైసిపి రాజంపేట ఎమ్మెల్యే…

జోరుగా ప్రచారాల హోరు

Apr 24,2024 | 21:08

జగన్‌ను మళ్లీ సిఎంను చేసుకుందాంప్రజాశక్తి-వీరబల్లి రానున్న ఎన్నికల్లో వైసిపికి అండగా నిలిచి జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సిఎంను చేసుకుందామని ఎంపి రాజ్యసభ సభ్యులు రఘునాథరెడ్డి, వైసిపి రాజంపేట ఎమ్మెల్యే…

కూటమి బూటకపు హామీలను నమ్మొదు: ఎమ్మెల్యే

Apr 24,2024 | 21:05

ప్రజాశక్తి-బి.కొత్తకోట బూటకపు హామీ లతో అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా వస్తున్నాయని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దారకనాథరెడ్డి పేర్కొన్నారు.…

‘తంబళ్లపల్లి’ఉత్కంఠకు తెర

Apr 24,2024 | 21:02

-టిడిపి బి.ఫారం జయచంద్రారెడ్డికేప్రజాశక్తి-ములకలచెరువు త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డికే టిడిపి బి.ఫారం ఇవ్వడంతో…

పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో జనంలోకి మనం

Apr 24,2024 | 20:53

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : పోస్టల్‌ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఖాతాలపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించేందుకు ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జనంలోకి…

నేను ఎవరికీ అన్యాయం చేయలేదు : రాజన్నదొర

Apr 24,2024 | 20:52

అట్టహాసంగానామినేషన్‌ ప్రజాశక్తి – సాలూరు : నా రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే గా ఏనాడూ ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని, తన వద్దకు వచ్చిన వారికి చేతనైనంత…

కొత్త పిఒగా బన్సల్‌ బాధ్యతలు స్వీకరణ

Apr 24,2024 | 20:23

ప్రజాశక్తి – సీతంపేట : స్థానిక ఐటిడిఎ కొత్త ప్రాజెక్టు అధికారిగా, పాలకొండ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా ఎస్‌హెచ్‌ శుభం బన్సల్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని…

ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థిని గెలిపించండి

Apr 24,2024 | 20:22

 ప్రజాశక్తి- మెంటాడ : ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అరకు ఎమ్‌పి అభ్యర్థి పి.అప్పలనర్సను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ కోరారు. బుధవారం…