జిల్లా-వార్తలు

  • Home
  • ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్‌

జిల్లా-వార్తలు

ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వసతులపై నివేదిక సిద్ధం చేయండి: కలెక్టర్‌

Jan 2,2024 | 21:54

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ జిల్లాలో1762 పోలింగ్‌ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.…

రాజకీయ బిక్ష పెట్టిన వారినే విమర్శించడం తగదు : టిడిపి

Jan 2,2024 | 21:53

విలేకరుల సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు                   ధర్మవరం టౌన్‌ : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోజుకో మాట పూటకో అబద్దం ఆడుతూ నియోజకవర్గ…

ప్రజారోగ్య వృద్ధే ప్రభుత్వ ఆశయం : కలెక్టర్‌

Jan 2,2024 | 21:53

ప్రజాశక్తి – జియ్యమ్మవలస:  ప్రజల ఆరోగ్యం వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఆశయమని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. జియ్యమ్మవలస మండలం బిజెపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల…

హామీలకు ‘ఉరి’

Jan 2,2024 | 21:52

14వ రోజూ ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగించాలి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు పిలుపు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సమస్యల పరిష్కారం…

రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్‌

Jan 2,2024 | 21:52

వాహనాలు అడ్డుకుంటున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌ తదితరులు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్ట్‌ – కోర్టులో హాజరు.. 10…

అంగన్వాడీలపై బెదిరింపులు తగదు

Jan 2,2024 | 21:52

హిందూపురంలో దున్నపోతుకు జగన్‌ బొమ్మ అతికించి నిరసన తెలుపుతున్న నాయకులు, అంగన్వాడీలు చిలమత్తూరు : అంగన్వాడీలను బెదిరించే చర్యలను ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులు రాష్ట్ర…

పేరుకుపోయినా చెత్తాచెదారం

Jan 2,2024 | 21:51

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌/సాలూరు : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులతో తాగునీటి సరఫరా, విద్యుత్‌ విభాగాల సిబ్బంది సమ్మె ఎనిమిదో రోజుకు చేరడంతో పట్టణాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. తమ…

రైతు ఇంటిపై ఏనుగుల దాడి-

Jan 2,2024 | 21:50

పశువులపై దాడి, అరటి తోట ధ్వంసం ప్రజాశక్తి- గంగవరం మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కేసుపెంట గ్రామంలో మంగళవారం ఉదయం 5గంటలకు ఏనుగులు గుంపు ఊరి పొలిమేర్లులోని రైతు…

పోలింగ్‌ సరళిపై 25న మాక్‌ పోల్‌ నిర్వహణ

Jan 2,2024 | 21:50

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పోలింగ్‌ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈనెల 25న మాక్‌పోల్‌ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌…