జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి, టిడిపిలను నమ్మొద్దు: కాంగ్రెస్‌

జిల్లా-వార్తలు

వైసిపి, టిడిపిలను నమ్మొద్దు: కాంగ్రెస్‌

Apr 29,2024 | 00:05

ప్రజాశక్తి-యర్రగొండపాలెం వైసీపీ, టిడిపి పార్టీల ను నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. ఆదివారం మండలంలోని శాంతినగర్‌, గాంధీ నగర్‌ గిరిజన…

టిడిపితోనే సామాజిక భద్రత

Apr 28,2024 | 23:52

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపి పాలనలోనే మహిళలకు ఉపాధి, సామాజిక భద్రత సాధ్యమని టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమారుడు గూడూరి అజిత్‌, కుమార్తె డాక్టర్‌ గూడూరి…

వైసిపిని తరిమి కొట్టాలి : స్వామి

Apr 28,2024 | 23:41

ప్రజాశక్తి-శింగరాయకొండ : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని తరిమి కొట్టాలని టిడిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కోరారు. జరుగుమల్లి…

‘దర్శి’ అభివృద్ధే థ్యేయం : గొట్టిపాటి

Apr 28,2024 | 23:40

దర్శి : దర్శి నియోజక వర్గ అభివృద్ధే తన థ్యేయమని టిడిపి కూటమి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని…

విశ్వబ్రాహ్మణులకు అండగా ఉంటాం

Apr 28,2024 | 23:39

ప్రజాశక్తి-దర్శి : వైసిపి విశ్వబ్రాహ్మణులకు అండగా ఉంటుందని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పొదిలి రోడ్డులోని శ్రీవెంకటేశ్వర కల్యాణ మండపంలో…

ప్రజలకు అండగా ఉంటా : బాలినేని

Apr 28,2024 | 23:37

ప్రజాశక్తి-కొత్తపట్నం: తనను ఆదరిస్తే ప్రజలకు అండగా ఉంటామని వైసిపి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో మన ఒంగోలు-…

ఆ రెండు పార్టీలూ బిజెపి వైపే

Apr 28,2024 | 23:34

ప్రజాశక్తి-శింగరాయకొండ: రాష్ట్రంలోని టిడిపి, వైసిపి బిజెపికి అనుకూలంగా ఉంటాయని, ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఇండియా వేదికకు అండగా నివాలని, కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి…

సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు టాలెంట్‌ టెస్టులు

Apr 28,2024 | 23:13

విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేసిన శేఖరంబాబు, కవిత దంపతులు ప్రజాశక్తి-గోపాలపురం విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు, వారిలో శక్తి సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు టాలెంట్‌ టెస్టులు ఉపయోగపడతాయని యండపల్లి…

ఎపి సెట్‌ పరీక్షా కేంద్రాల్లో విసి పరిశీలన

Apr 28,2024 | 23:10

ప్రజాశక్తి-రాజానగరం రాజమహేంద్రవరం పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ పరీక్షా కేంద్రాలను నన్నయ యూనివర్శిటీ విసి ఆచార్య కె.పద్మరాజు ఆదివారం పరిశీలించారు. రాజమహేంద్రవరంలోని ఎస్‌కెవిటి, ఎస్‌కె ఉమెన్స్‌…