రాష్ట్రస్థాయి పోటీల్లో ధనాపురం విద్యార్థిని ప్రతిభ
అవార్డు అందుకుంటున్న విద్యార్థిని మంజుల పరిగి : రాష్ట్రస్థాయి కేశల్ పోటీల్లో పరిగి మండలం ధనాపురం విద్యార్థిని మంజుల ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు శిక్షణ ఉపాధ్యాయురాలు…
అవార్డు అందుకుంటున్న విద్యార్థిని మంజుల పరిగి : రాష్ట్రస్థాయి కేశల్ పోటీల్లో పరిగి మండలం ధనాపురం విద్యార్థిని మంజుల ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు శిక్షణ ఉపాధ్యాయురాలు…
మృతి చెందిన రైతు నాగప్రసాద్ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రజాశక్తి – రుద్రవరం రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన రైతు నాగప్రసాద్ (40) అప్పుల…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరపాలక పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి కనీస వసతులపై నివేదిక సమర్పించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు.…
తహశీల్దార్ను ప్రశ్నిస్తున్న రైతులు తహశీల్దార్ను కోరిన తోటాడ రైతులు ప్రజాశక్తి – ఆమదాలవలస మండలంలోని తోటాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 121లోని భూములపై హక్కులు కల్పించాలని…
ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదులు హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేకుండా తీసుకొచ్చిన యాజమాన్య చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : ప్రభుత్వ నిర్లక్ష్యం, అబద్ధపు, తప్పుడు ప్రచారాలకు నిరసనగా పోరాటం ఉధృతం చేసే పోరాటంలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో…
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న దృశ్యం రైతు సంక్షేమమే ధ్యేయం : గంగుల ప్రజాశక్తి – ఆళ్లగడ్డ రైతన్నల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర జల వనరుల శాఖ…
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్ జిల్లాలో1762 పోలింగ్ కేంద్రాలలో ఉన్న వసతులపై పూర్తి నివేదికను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.…
విలేకరుల సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు ధర్మవరం టౌన్ : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోజుకో మాట పూటకో అబద్దం ఆడుతూ నియోజకవర్గ…