జిల్లా-వార్తలు

  • Home
  • కరువు జిల్లాగా ప్రకటించాలి

జిల్లా-వార్తలు

కరువు జిల్లాగా ప్రకటించాలి

Jan 11,2024 | 23:03

మాట్లాడుతున్న వెంకటరమణ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావం, పంట చేతికందుతున్న సమయంలో సంభవించిన తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఐ జిల్లా కార్యదర్శి…

వైసిపి ప్రభుత్వంలో బిసిలకు అన్యాయంవైసిపి ప్రభుత్వంలో బిసిలకు అన్యాయం

Jan 11,2024 | 23:02

ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న శిరీష టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ప్రజాశక్తి- పలాస ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బిసిలకు అన్యాయం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడ…

వాడివేడిగా మండల సమావేశం

Jan 11,2024 | 23:00

మాట్లాడుతున్న మండల ఎఒ భార్గవి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం మండలంలో ఎక్కడాలేని డిప్యుటేషన్‌ తన ప్రాదేశికం బిర్లంగ్‌ పంచాయతీలో ఎందుకు వేశారని టిడిపి ఎంపిటిసి దక్కత ఏకంబరిదేవి అధికార…

కిరణ్‌కే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలి

Jan 11,2024 | 22:58

నినాదాలు చేస్తున్న నాయకులు ప్రజాశక్తి- రణస్థలం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని పలువురు వైసిపి నాయకులు కోరారు. మండల…

కిరణ్‌కు టిక్కెట్‌ ఇస్తే రాజీనామా

Jan 11,2024 | 22:56

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి- లావేరు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌కు మరలా టిక్కెట్‌ ఇస్తే…

ఉత్సాహంగా ‘ఆడుదాం ఆంధ్రా’

Jan 11,2024 | 22:54

జి.సిగడాం : విజేతలతో ఎంపిడిఒ నిశ్చల కవిటి: ఆడుదాం ఆంధ్రా మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కవిటి, శిలగాం, బొరివంక వేదికల్లో…

హడావిడిగా ట్యాబ్‌ల పంపిణీ

Jan 11,2024 | 22:39

శ్రీ కొన్ని స్కూళ్లకు అందనే లేదుశ్రీ అడాప్టర్లు లేవు..శ్రీ ఇక ఇంటర్నెట్‌ అసలే లేదు..ప్రజాశక్తి- పుంగనూరు పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడమే లక్ష్యంగా బైజూస్‌ కంటెంట్‌…

‘స్వామి’పై వ్యతిరేకత..జీడీనెల్లూరులో ‘మార్పు’ రాజకీయం ‘కృపాలక్ష్మి’ రాణించేనా..?

Jan 11,2024 | 22:38

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసిపి నాయకులు, కార్యకర్తలే ఈసారి నారాయణస్వామికి టిక్కెట్‌ ఇవ్వొద్దని గత ఏడాది నుంచి విముఖత చూపుతూనే ఉన్నారు. అదే…

దీక్షలు ముగిసినా ..సమ్మె కొనసాగింపు

Jan 11,2024 | 22:36

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సమస్యలపై వీరోచితంగా పోరాడుతున్న అంగన్వాడీల నిరవధిక దీక్షలు గురువారం నాటికి ముగిశాయి. కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక దీక్షలు ముగిసినా ప్రాజెక్టుల స్థాయిలో నిర్వహిస్తున్న దీక్షలను…