జిల్లా-వార్తలు

  • Home
  • శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీ షా దంపతులు

జిల్లా-వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న లక్ష్మీ షా దంపతులు

Jan 31,2024 | 11:18

ప్రజాశక్తి-తిరుమల : తిరుపతి జిల్లా కలెక్టర్ గా బదిలీపై విచ్చేసిన లక్ష్మీ షా బుధవారం ప్రాతః కాల సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో…

లారీ ఢీ కొని 18 గొర్రెలు, వ్యక్తి మృతి

Jan 31,2024 | 11:12

ప్రజాశక్తి-రాయదుర్గం : డి.హీరేహాళ్ మండలం జాజారకల్లు టోల్ గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో గొర్రెల కాపరి రుద్రుడు (30) మరియు 18 గొర్రెలు మృతి చెందారు. ప్రమాదం…

లెనిన్‌ ఆశయాలతో ముందుకు సాగాలి: సిపిఎం

Jan 31,2024 | 01:19

ప్రజాశక్తి-చీరాల: శ్రామిక, కార్మికుల జీవితాలలో వెలుగు నింపేలా కష్టజీవుల పక్షాన అండగా నిలబడి వారిని చైతన్యవంతు లుగా చేసి ఐక్యపోరాటాలతో ముందుకు సాగి విజయాలు సాధించిన కామ్రేడ్‌…

ఓటరు జాబితా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

Jan 31,2024 | 01:17

ప్రజాశక్తి-పంగులూరు: రాష్ట్రంలో వైసిపి పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అద్దంకి శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మంగళవారం మండ లంలోని కోటపాడు గ్రామ…

మహాత్మాగాంధీకి ఘన నివాళి

Jan 31,2024 | 01:14

ప్రజాశక్తి-పంగులూరు: జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం పంగులూరులోని రోటరీ భవనం దగ్గర జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి రోటరీ క్లబ్‌ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…

వెంకటేష్‌బాబుకు తోడ్పాటునందించండి

Jan 31,2024 | 01:15

ప్రజాశక్తి-వేటపాలెం: రానున్న ఎన్నికలలో కరణం వెంకటేష్‌ బాబుని మంచి రాజకీయ నాయకుడిగా గుర్తించి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కోరారు. మంగళవారం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం…

అక్రమాల సర్వేయర్లపై చర్యలకు డిమాండ్‌

Jan 31,2024 | 00:36

ఎఒ చంద్రారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు పల్నాడు జిల్లా: రీ సర్వే సందర్భంగా చిన్న సన్నకారు రైతుల భూములను తక్కువ ఉన్న వారికి ఎక్కువుగా, ఎక్కువ ఉన్న…

కౌలు కోసం 8 నెలలుగా

Jan 31,2024 | 00:35

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో ఏడునెలలుగా జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన…

సెంటు భూముల రిజిస్ట్రేషన్‌పై రైతుల ఆగ్రహం

Jan 31,2024 | 00:34

తుళ్లూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న రైతులు, మహిళలు ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని అమరావతిలో సెంటు స్థలం రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు.…