జిల్లా-వార్తలు

  • Home
  • బాధిత కుటుంబాలకు భువనమ్మ భరోసా

జిల్లా-వార్తలు

బాధిత కుటుంబాలకు భువనమ్మ భరోసా

Jan 3,2024 | 21:16

ప్రజాశక్తి-విజయనగరంకోట, తెర్లాం, రామభద్రపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. న్యాయం కావాలి కార్యక్రమంలో భాగంగా…

స్ఫూర్తి ప్రదాత.. సావిత్రిబాయి

Jan 3,2024 | 21:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే మహిళలకు ఎప్పటికీ స్ఫూర్తి ప్రధాతేనని ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ…

2,85,675 మందికి పింఛను లబ్ధి

Jan 3,2024 | 21:13

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా వ్యాప్తంగా 2,85,675 మందికి రూ.3 వేల వైఎస్‌ఆర్‌ పింఛను కానుక లబ్ధి చేకూరుతుందని, రూ.83.54 కోట్లు అందిస్తున్నామని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు…

బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయుల ధర్నా

Jan 3,2024 | 21:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన 12 గంటల ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి…

మోకాళ్ల నిల్చొని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Jan 3,2024 | 21:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు…

దద్దరిల్లిన కలెక్టరేట్‌

Jan 3,2024 | 21:09

 ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : ప్రభుత్వ నిర్లక్ష్యం, చర్చల పేరుతో సాగదీత వైఖరి, మోసపూరిత ప్రకటనలకు వ్యతిరేకంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన, నినాదాలతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది.…

యుటిఎఫ్‌ పోరుబాట ర్యాలీ, 12 గంటల ధర్నా

Jan 3,2024 | 21:07

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో…

అవ్వాతాతలకు అండగా ప్రభుత్వం

Jan 3,2024 | 21:05

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు అండగా ఉంటూ, వైఎస్‌ఆర్‌ పింఛను కానుకగా రూ.3 వేలకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. పెంచిన…

గర్జించిన అంగన్‌వాడీలు

Jan 3,2024 | 21:02

సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారంతా భగ్గుమన్నారు. బుధవారం…