బాధిత కుటుంబాలకు భువనమ్మ భరోసా
ప్రజాశక్తి-విజయనగరంకోట, తెర్లాం, రామభద్రపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. న్యాయం కావాలి కార్యక్రమంలో భాగంగా…
ప్రజాశక్తి-విజయనగరంకోట, తెర్లాం, రామభద్రపురం : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. న్యాయం కావాలి కార్యక్రమంలో భాగంగా…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే మహిళలకు ఎప్పటికీ స్ఫూర్తి ప్రధాతేనని ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ…
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా వ్యాప్తంగా 2,85,675 మందికి రూ.3 వేల వైఎస్ఆర్ పింఛను కానుక లబ్ధి చేకూరుతుందని, రూ.83.54 కోట్లు అందిస్తున్నామని జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యాన 12 గంటల ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లతో ఎస్ఎస్ఎ ఉద్యోగులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు…
ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ప్రభుత్వ నిర్లక్ష్యం, చర్చల పేరుతో సాగదీత వైఖరి, మోసపూరిత ప్రకటనలకు వ్యతిరేకంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన, నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది.…
ప్రజాశక్తి – కలెక్టరేట్ : ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పట్టణంలో…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు అండగా ఉంటూ, వైఎస్ఆర్ పింఛను కానుకగా రూ.3 వేలకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. పెంచిన…
సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారంతా భగ్గుమన్నారు. బుధవారం…