జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు హక్కుపై అవగాహన

జిల్లా-వార్తలు

ఓటు హక్కుపై అవగాహన

Apr 1,2024 | 22:22

నందిగాం : ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘ సభ్యులు ప్రజాశక్తి- నందిగాం ఓటుహక్కు వినియోగంపై ఎంపిడిఒ జి.శివప్రసాద్‌ ఆధ్వర్యంలో మండలంలోని సొంటినూరు, రాంపురం, పెద్ద తామరపల్లిలో అవగాహన…

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఎంసీసీ ఫిర్యాదులపై తక్షణం చర్యలు: ఏఆర్వో, కమిషనర్‌ డా. జె అరుణ

Apr 1,2024 | 22:10

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలోని 150 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏఆర్వో కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు.…

గేటు వసూళ్లు రద్దు చేయాలి : సిఐటియు

Apr 1,2024 | 22:08

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగరి మున్సిపాలిటీలోని ఆటో వర్కర్స్‌కు గేటు వసూలును రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్‌ మున్సిపాలిటి కమిషనర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ…

తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు: కలెక్టర్‌

Apr 1,2024 | 22:07

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. సోమవారం జిల్లా…

తీర్పులో.. నారీమణులు

Apr 1,2024 | 22:06

గంగాధర్‌ నెల్లూరు నియోజకవర్గ పునర్విభజన తరువాత అసెంబ్లీ స్థానాన్ని ఎస్సి రిజర్వుడ్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఎక్కడ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈనియోజకవర్గం పరిధిలో…

రికార్డులు బ్రేక్‌…

Apr 1,2024 | 22:04

శ్రీ 2023-24కు రూ.18.57 కోట్లు వసూలుశ్రీ కమిషనర్‌ హయాంలో గణనీయంగా పెరిగిన పన్నుల వసూళ్లు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: పన్నుల వసూళ్లలో చిత్తూరు నగరపాలక సంస్థ వరుసగా…

అవ్వా..తాతల నిరీక్షణ..!

Apr 1,2024 | 21:46

పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వృద్ధులు అవ్వా..తాతల నిరీక్షణ..! ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి పంపిణీ చేసే…

గానకోకిల సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

Apr 1,2024 | 21:45

 మణిశర్మ, వి.సుబ్రమణ్యంలకు సత్కారం ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయని, గానకోకిల, పద్మభూషన్‌ డాక్టర్‌ పి.సుశీలకు విజయనగరానికి చెందిన శ్రీ గురు నారాయణ…

ప్రతి మహిళా స్వశక్తితో ఎదగాలి

Apr 1,2024 | 21:38

ఫొటో : మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌ ప్రతి మహిళా స్వశక్తిగా ఎదగాలి ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రతి మహిళా స్వశక్తితో ఎదగాలని టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్‌…