భూ ఆక్రమణపై ఫిర్యాదు
ప్రజాశక్తి-రామభద్రపురం : అట్రాసిటీ కేసు పెడతామంటూ దౌర్జన్యం చేస్తూ, భూఆక్రమ ణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బూసాయవలసకు చెందిన కోరుకొండ సత్యనారాయణ, కేతిరెడ్డి వేణు, తదితరులు…
ప్రజాశక్తి-రామభద్రపురం : అట్రాసిటీ కేసు పెడతామంటూ దౌర్జన్యం చేస్తూ, భూఆక్రమ ణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బూసాయవలసకు చెందిన కోరుకొండ సత్యనారాయణ, కేతిరెడ్డి వేణు, తదితరులు…
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీ ప్రాంతంలో జీవగెడ్డలు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఏళ్ల తరబడి అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు.…
ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం, కొత్త నాగులూరు సాయిల చెరువు కట్టను తవ్వి ఆక్రమణలను కొనసాగిస్తున్నారు. చెరువు కట్టతవ్వి కట్టను బలహీన పరిస్తే చెరువు…
ప్రజాశక్తి – వన్టౌన్ : విద్యార్థులు వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు అన్నారు. కేబీఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్…
ప్రజాశక్తి-బాడంగి: నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. శుక్రవారం మండలంలోని పినపెంకి, పి.వెంకమ్మ పేట, ఆకులకట్ట గ్రామాల్లో మాజీ…
చిల్లకల్లు ఎస్ఐ వి.సతీష్ ప్రజాశక్తి – జగ్గయ్యపేట : సాధారణ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని తిరుమలగిరి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.…
ప్రజాశక్తి – కంచికచర్ల : కంచికచర్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరో రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యాధికారులతో పాటు…
ప్రజాశక్తి-భోగాపురం : రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపి ప్రభుత్వమేనని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. మండలంలో నంది గాం పంచాయతీలో శుక్రవారం…
పాల్గొన్న విద్యార్థులు ప్రజాశక్తి – సరుబుజ్జిలి సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలోని జవహర్ నవోదయ విద్యాలయంలో జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సమగ్ర శిక్ష…