జిల్లా-వార్తలు

  • Home
  • ఒంగోలులో అంగన్వాడీలు రాస్తారోకో

జిల్లా-వార్తలు

ఒంగోలులో అంగన్వాడీలు రాస్తారోకో

Dec 22,2023 | 13:26

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల డిమాండ్ ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ జిల్లా…

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు

Dec 22,2023 | 13:23

ప్రజాశక్తి-కంభం : ప్రకాశం జిల్లా కంభంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా…

వినూత్నంగా జాయింట్ కలెక్టర్ “ఆడుదాం ఆంద్రా”

Dec 22,2023 | 13:20

నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం నుండి ఎస్.ఎస్.ఎన్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ… ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్, నరసరావుపేట ఎమ్మెల్యే… ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆడదాం ఆంధ్రా…

రామభద్రపురంలో వైసీపీకు షాక్

Dec 22,2023 | 12:57

వైసీపీను వీడిన వైసీపీ సర్పంచ్, మరో 200 కుటుంబాలు ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలంలోని అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. సోంపురం పంచాయతీ వైసీపీ…

పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలను ఎలా రక్షిస్తారు..?

Dec 22,2023 | 12:41

141 మంది ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య హోం మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నేతలు డిమాండ్ ప్రజాశక్తి-కాళహస్తి : శుక్రవారం ఉదయం…

పొంచి ఉన్న నీటి ఎద్దడి

Dec 22,2023 | 01:23

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈఏడాది జులై నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం…

జీతాలివ్వకుండా ఇబ్బందులు పెట్టొద్దు

Dec 22,2023 | 01:22

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం…

మా చెవిలో మళ్లీ పూలు పెట్టొద్దు..!

Dec 22,2023 | 01:19

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారంతో 10వ రోజుకు చెరుకుంది. రోజురోజుకూ సమ్మె ఉధృతం అవుతుంది. గుంటూరు కలెక్టరేట్‌…

 పెండింగ్‌ వేతనాలు ఇవ్వకపోతే ముట్టడిస్తాం

Dec 22,2023 | 01:16

క్రోసూరు: క్రోసూరు గ్రామపంచాయతి కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్‌ వేతనాలను వెంటనే ఇవ్వాలని సిఐ టియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు డిమాండ్‌ చేశారు. పంచాయతీ కార్మికులకు…