జిల్లా-వార్తలు

  • Home
  • జిమ్సర్‌ వైద్య విద్యార్థుల రక్తదానం

జిల్లా-వార్తలు

జిమ్సర్‌ వైద్య విద్యార్థుల రక్తదానం

May 10,2024 | 00:00

 ప్రజాశక్తి-మధురవాడ : రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ జయంతి సందర్భంగా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్సర్‌) జాతీయ సేవా విభాగం…

వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం : బివి.రామ్‌

May 9,2024 | 23:57

 ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి.రామ్‌ ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో…

వెంకటరావుకు పలువురి నివాళి

May 9,2024 | 23:56

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎనికపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నల్లూరి వెంకటరావు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి బీఎన్‌ విజరు కుమార్‌ గురువారం…

జోరుగా గంటా ఎన్నికల ప్రచారం

May 9,2024 | 23:54

ప్రజాశక్తి – భీమునిపట్నం : మండలంలోని లక్ష్మీపురం, సింగనబంద, నారాయణరాజు పేట గ్రామాల్లో టిడిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

కాంగ్రెస్‌ను గెలిపించండి

May 9,2024 | 23:49

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు గురువారం యర్రగొండపాలెం మండలంలోని యర్రగొండపాలెం, వై కొత్తపల్లి,…

టిడిపిలోకి స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌

May 9,2024 | 23:51

ప్రజాశక్తి-చీరాల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతో నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రజా బంధు ప్రగడ కోటయ్య మనవడు, స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి…

తెలుగుదేశం పార్టీని గెలిపించండి

May 9,2024 | 23:42

ప్రజాశక్తి-పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలం తెల్లగట్ల, ముటుకుల, అక్కపాలెం, శతకోడు గ్రామాలలో గురువారం టిడిపి మండల కన్వీనర్‌ పయ్యా వుల ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి…

జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

May 9,2024 | 23:37

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: ఎన్డీఏ కూటమి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు గెలుపు కోరుతూ జనసేన ఆధ్వర్యంలో పెద్దదోర్నాలలోని లహరి రిసార్ట్స్‌లో గురువారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ…

ఉద్యమ నాయకులు గెలవకపోవడం ఆందోళనకరం

May 9,2024 | 23:24

మాట్లాడుతున్న అప్పలనాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ చట్టసభల్లో ప్రజా ఉద్యమాలు నడిపే వామపక్ష భావజాలం ఉన్న వారికి ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనకరమని, డబ్బు, కులం…