జిల్లా-వార్తలు

  • Home
  • అమరజీవి శ్రీరాములుకు ఘన నివాళి

జిల్లా-వార్తలు

అమరజీవి శ్రీరాములుకు ఘన నివాళి

Dec 15,2023 | 22:55

ప్రజాశక్తి-తాళ్లపూడి, ఉండ్రాజవరంఉద్యమ స్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చని నిరూపించిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తాళ్లపూడి మండలం రాగోలపల్లి ఎంపిపి పాఠశాల హెచ్‌ఎం దున్నా…

బెదిరేది లే.. తగ్గేది లే

Dec 15,2023 | 22:54

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం పాత మున్సిపల్‌ కార్యాలయం ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం సర్కిల్‌ చుట్టూ మానవహారం…

లాయర్లు, అంగన్‌వాడీలకు కాంగ్రెస్‌ మద్దతు

Dec 15,2023 | 22:58

ప్రజాశక్తి – నిడదవోలుప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నిడదవోలు కోర్టు వద్ద నాలుగు రోజులుగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న…

వేతనాలు పెంచాలని ‘ఆశా’.. ప్రభుత్వానికి పట్టదా ఘోష

Dec 15,2023 | 22:50

రెండవ రోజూ కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పుతో నిరసన సర్కార్‌ దిగిరావాలంటూ ‘ఆశా’ల నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ఆశాల ఘోష ప్రభుత్వానికి వినిపించడం లేదా… ఇచ్చిన హామీలను…

ఆశల 36 గంటల ధర్నా విజయవంతం

Dec 15,2023 | 22:49

ప్రజాశక్తి – భీమవరం, భీమవరం రూరల్‌ ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన…

ప్రకతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యం

Dec 15,2023 | 22:48

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ప్రజాశక్తి-చిత్తూరు: ప్రకతి వ్యవసాయం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించేందుకు, జీవరాశులు మనుగడ సాధించేందుకు వీలుంటుందని జడ్పి చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం…

పాలకొల్లులో బాపు విగ్రహం ఆవిష్కరణ

Dec 15,2023 | 22:48

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు పెయింటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపు విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు శుక్రవారం ఆవిష్కరించారు. శుక్రవారం మార్కెట్లో…

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

Dec 15,2023 | 22:47

రామకుప్పంలో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ వీఆర్‌వో ఆనంద్‌ రూ.25వేలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న అధికారులు లంచం అడిగితే ఫోన్‌ చేయాలని ఏసీబీ విజ్ఞప్తిప్రజాశక్తి-రామకుప్పం: రైతు పాసు పుస్తకంలో తప్పులు…

సమ్మెను పరిష్కరించాలని లబ్ధిదారుల ధర్నా

Dec 15,2023 | 22:46

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ అంగన్‌వాడీల న్యాయమైన సమ స్యలను పరిష్కరించి సమ్మెను విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ధర్నా చేశారు. రూరల్‌ మండలం తూరంగి…