రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిరసన
వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన…
వీరఘట్టం : మండల కేంద్రమైన మర్రివీధికి సుమారు 40 మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని టిడిపి నాయకులు బల్ల హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన…
పార్వతీపురంరూరల్ : మండలంలో 2022-23గానూ 16వ విడత ఉపాధి హామీ చట్టంతో పాటు పలు సంక్షేమ పథకాల సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. మంగళవారం…
పార్వతీపురంరూరల్ :పట్టణంలో దొంగతనాలు జోరు రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి కత్తులతో బెదిరించి…
సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్ * నాయకులను మార్చినా ప్రజలు నమ్మరు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
గుమ్మలక్ష్మీపురం : మారుమూల గిరిశిఖర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య…
తూనిక యంత్రాలను పరిశీలిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజాశక్తి – ఆమదాలవలస ధాన్యం విక్రయాల్లో రైతులు…
పార్వతీపురం : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14,15 తేదీల్లో 36 గంటల పాటు కలెక్టరేట్ ముందు వంటా వార్పు నిర్వహిస్తూ నిరసన తెలియజేయనున్నట్టు సిఐటియు జిల్లా…
కురుపాం : నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను చేపట్టాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లోని టెకరికండి నుంచి భల్లుకోట వరకు,…
ఎపిసికి నోటీసు అందజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు * ఎపిసికి సమ్మె నోటీసు అందజేత ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్న…