జిల్లా-వార్తలు

  • Home
  • కాకినాడను కొల్లగొడుతున్న ఎంఎల్‌ఎ

జిల్లా-వార్తలు

కాకినాడను కొల్లగొడుతున్న ఎంఎల్‌ఎ

Mar 13,2024 | 23:27

ప్రజాశక్తి – కాకినాడ తమ పాలనలో వచ్చిన స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా కాకినాడను ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కొల్లగొడుతు న్నాడని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి…

ప్రభావం చూపుతారా..!

Mar 13,2024 | 23:25

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ముద్రగడ అంటే ఒక సంచలనం. ఎన్ని పార్టీలు మారినా, ఎలా వ్యవహరించినా గోదావరి జిల్లాలో ఆయనకో ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. గోదావరి…

ఎన్నికల నియమావళి అనుసరించాలి : కలెక్టర్‌

Mar 13,2024 | 23:07

ఎన్నికల నియమావళి అనుసరించాలి : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక అనుసరించాలని,…

రైతులకు పట్టాల పంపిణీ

Mar 13,2024 | 23:04

వినుకొండ: స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెం, మేకల దిన్నె, బోడిపాలెం తండాకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసైన్డ్‌ భూములకు…

యుటిఎఫ్‌ పాకెట్‌ డైరీ ఆవిష్కరణ

Mar 13,2024 | 23:01

క్రోసూరు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో క్రోసూరు మండల యుటిఎఫ్‌ అధ్యక్షులు జి.లూక అధ్యక్షతన యుటిఎఫ్‌ క్రోసూరు మండల పాకెట్‌ డైరీని బుధవారం ఆవిష్కరించారు.  కార్యక్రమంలో…

తిరుపతిని రాజధాని చేయడమే లక్ష్యం: చింతామోహన్‌

Mar 13,2024 | 23:04

తిరుపతిని రాజధాని చేయడమే లక్ష్యం: చింతామోహన్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతిని రాజధాని చేయడమే తన లక్ష్యమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ స్పష్టం చేశారు.…

ఓటు హక్కు వినియోగించుకోవాలి

Mar 13,2024 | 23:00

ప్రజాశక్తి-అమలాపురంఓటు హక్కు వజ్రాయుధం వంటిదని ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో…

శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ

Mar 13,2024 | 22:59

శ్మశానవాటిక నిర్మాణానికి భూమిపూజ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దశాబ్దాల కాలంగా మంగళం పరిధిలోని మిట్టగాంధీపురం గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌…

జీతాలు, అలవెన్సులు చెల్లించాలి

Mar 13,2024 | 22:58

ప్రజాశక్తి-ముమ్మిడివరంసమగ్ర శిక్షలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమ్మె కాలానికి సంబందించి పెండింగ్‌ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని జిల్లా సమగ్ర శిక్షా…