మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఆమదాలవలస : మోకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ మున్సిపల్ కాంట్రాక్టు, అవుట సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ఇతర సమస్యలు పరిస్కరించాలని…
ఆమదాలవలస : మోకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ మున్సిపల్ కాంట్రాక్టు, అవుట సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ఇతర సమస్యలు పరిస్కరించాలని…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందేలా రోజంతా తీరుబడులేకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు కరవయ్యాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం లేక…
బొత్సకు శుభాకాంక్షలు తెలుపుతున్న ట్రిపుల్ ఐటి డైరెక్టర్, అధికారులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల నూతన సంవత్సరం సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ట్రిపుల్ ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్…
జి.ఆర్.రాధిక, ఎస్పి ప్రజాశక్తి – శ్రీకాకుళం ఎస్పి జి.ఆర్ రాధికకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవల్ 12 పే మాట్రిక్స్ స్కేల్ను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో పలువురు…
అసంపూర్తిగా హిరమండలం రిజర్వాయర్ పనులు అసంపూర్తిగా వంశధార పనులు మందకొడిగా సాగుతున్న ఆఫ్షోర్ నదుల అనుసంధాన పనులదీ అదే పరిస్థితి కదలిక లేని కరకట్టల పనులు వంశధార,…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట: మున్సిపల్ ఎంప్లాయీస్, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద ప్రత్యామ్నాయ…
ప్రజాశక్తి- బంగారుపాల్యం: ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థిక సహాయం అందించినట్టు ఉపాధ్యాయసంఘాలు తెలిపాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్రశిక్ష సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ 2024 ఎన్నికల బరిలో తాను ఉంటానని జనసేన పార్టీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు మాజీ ఎంపి, డికె ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: అంగన్వాడీలు జీతాలపెంపు, గ్రాట్యూటీ అమలు చేయకుంటే ఈనెల 3వ తేదీ కలెక్టరేట్ను ముట్టడిస్తామని అంగన్వాడీ యూనియన్ నేతలు సృజని, బుజ్జి, ప్రేమ, ప్రభావతిలు ప్రభుత్వాన్ని…