జిల్లా-వార్తలు

  • Home
  • మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

జిల్లా-వార్తలు

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

Jan 1,2024 | 22:28

ఆమదాలవలస : మోకాళ్లపై నిల్చొని నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిస్కరించాలని…

కుటుంబ పోషణ ఎలా..?

Jan 1,2024 | 22:31

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందేలా రోజంతా తీరుబడులేకుండా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు కరవయ్యాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆదాయం లేక…

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

Jan 1,2024 | 22:26

బొత్సకు శుభాకాంక్షలు తెలుపుతున్న ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌, అధికారులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల నూతన సంవత్సరం సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌…

ఎస్‌పికి గ్రేడ్‌ లెవల్‌ 12 పే మ్యాట్రిక్స్‌

Jan 1,2024 | 22:22

జి.ఆర్‌.రాధిక, ఎస్‌పి ప్రజాశక్తి – శ్రీకాకుళం ఎస్‌పి జి.ఆర్‌ రాధికకు జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవల్‌ 12 పే మాట్రిక్స్‌ స్కేల్‌ను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో పలువురు…

కొత్త ఏడాదిలోనైనా పూర్తయ్యేనా?

Jan 1,2024 | 22:20

అసంపూర్తిగా హిరమండలం రిజర్వాయర్‌ పనులు అసంపూర్తిగా వంశధార పనులు మందకొడిగా సాగుతున్న ఆఫ్‌షోర్‌ నదుల అనుసంధాన పనులదీ అదే పరిస్థితి కదలిక లేని కరకట్టల పనులు వంశధార,…

మున్సిపల్‌ కార్మికులకు బెదిరింపులు

Jan 1,2024 | 21:41

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: మున్సిపల్‌ ఎంప్లాయీస్‌, కార్మికులు సమ్మెలో పట్టుదలగా ఉండడంతో కౌన్సిలర్లు బెదిరింపులు ప్రారంభించారు. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అనారోగ్య వాతావరణం నెలకొందని, స్వచ్ఛాంధ్ర సర్వీసు కింద ప్రత్యామ్నాయ…

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థికసాయం

Jan 1,2024 | 21:39

ప్రజాశక్తి- బంగారుపాల్యం: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెకు ఆర్థిక సహాయం అందించినట్టు ఉపాధ్యాయసంఘాలు తెలిపాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద సమగ్రశిక్ష సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక…

ఎన్నికల బరిలో ఉంటా..డికె ఆదికేశవులు మనవరాలు చైతన్య

Jan 1,2024 | 21:38

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ 2024 ఎన్నికల బరిలో తాను ఉంటానని జనసేన పార్టీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు మాజీ ఎంపి, డికె ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య…

జీతాలు పెంచాల్సిందే..

Jan 1,2024 | 21:37

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అంగన్వాడీలు జీతాలపెంపు, గ్రాట్యూటీ అమలు చేయకుంటే ఈనెల 3వ తేదీ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అంగన్వాడీ యూనియన్‌ నేతలు సృజని, బుజ్జి, ప్రేమ, ప్రభావతిలు ప్రభుత్వాన్ని…