రైల్వే గేట్ల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి
సత్తెనపల్లిరూరల్: రైల్వే గేట్లు మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎంపి లావు శ్రీకృష్ణ ్ణదేవరాయలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపిను గుడిపూడి, లక్ష్మీపురం రైతులు శనివారం కలిశారు.…
సత్తెనపల్లిరూరల్: రైల్వే గేట్లు మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎంపి లావు శ్రీకృష్ణ ్ణదేవరాయలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపిను గుడిపూడి, లక్ష్మీపురం రైతులు శనివారం కలిశారు.…
కాలువలను పరిశీలిస్తున్న మేయర్ వసీం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ నగరంలో కాలువలను ఆక్రమిస్తే ఉపేక్షించొద్దని మేయర్ మహమ్మద్ వసీం సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని 39వ డివిజన్ పరిధిలో…
విలేకరులతో మాట్లాడుతున్న విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రజాశక్తి-రాయదుర్గం టిడిపి నాయకులు ఓటరు జాబితాపై లేనిపోని రాజకీయం చేయడం తగదని విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని…
ప్రజాశక్తి – మైలవరం : జాతీయ లోక్ అదాలత్లో భాగంగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వివిధ కేసులకు సంబంధించి 688 కేసులు పరిష్కారమైనట్లు మండల…
కంది పంటను పరిశీలిస్తున్న ఎపి రైతు సంఘం నాయకులు ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ ఖరీఫ్లో సాగు చేసిన కంది పంట మించౌన్ తుఫాన్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్న కంది…
విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న ఎపి రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-శింగనమల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతులకు ఉరితాళ్లు వేసినట్లే అని ఎపి రైతుసంఘం…
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆల్ మేవా జిల్లా అధ్యక్షులు వై.షేక్షావలి ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆల్ మేవా) రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం…
మాట్లాడుతున్న ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ జివి.మూర్తి ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ సమాజంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలంటే విద్యార్థులు చదువుతోపాటు మానసిక ధృడత్వాన్ని పెంపొందించుకోవాలని ఇండియన్…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్లో మండలంలోని కుమిలి ఉన్నత పాఠశాల విద్యార్థులకు పతకాల పంట పండింది. 15 మంది విద్యార్థులు పతకాలు…