జిల్లా-వార్తలు

  • Home
  • షోకాజ్‌ నోటీసులతో బెదిరింపులు

జిల్లా-వార్తలు

షోకాజ్‌ నోటీసులతో బెదిరింపులు

Jan 17,2024 | 23:17

ప్రజాశక్తి- విలేకర్ల బృందంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం కొనసాగింది. జిల్లాలో పలు చోట్ల వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని…

టిడిపి సమావేశం విజయవంతానికి పిలుపు

Jan 17,2024 | 23:17

ఈ నెల 20న మండపేటలో జరగనున్న టిడిపి సమావేశాన్ని విజయవంతం చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. బుధవారం పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంముమ్మిడివరం టిడిపి ఇన్‌ఛార్జ్‌ సుబ్బరాజు,…

మహోన్నత నేత జ్యోతిబసు

Jan 17,2024 | 23:16

ప్రజాశక్తి-అనకాపల్లి ఎన్నో ఉన్నతమైన అవకాశాలున్నా వాటిని వదులుకొని కార్మికవర్గ రాజ్య స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీలో చేరి, తుదిశ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన…

పలుచోట్ల పూర్వ విద్యార్థుల సందడి

Jan 17,2024 | 23:15

ప్రజాశక్తి-యంత్రాంగం పలు పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు కలుసుకుని బుధవారం సందడి చేశారు. ఉప్పలగుప్తం గొల్లవిల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో 1995- 96 పదో తరగతి విద్యార్థులు ఆ…

22న ఓటర్ల తుది జాబితా

Jan 17,2024 | 23:14

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లా ఓటర్ల తుది జాబితా ఈనెల 22వ తేదీన ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌ శెట్టి తెలిపారు. బుధవారం…

నోటీసులకు అంగన్‌వాడీల రిప్లై

Jan 17,2024 | 23:13

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె బుధవారం 37వ రోజుకు చేరుకుంది. వారి సమ్మెకు పలువురు సంఘీభావం తెలిపారు. కోటి సంతకా సేకరణలో భాగంగా పలువురు మద్దతుగా సంతకాలు…

ఘనంగా సామాజిక సమతా సంకల్పం

Jan 17,2024 | 23:12

ప్రజాశక్తి-అమలాపురం విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్‌లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జిల్లా స్థాయి అధికారులు, పలు…

వడ్డాదిలో ఉద్రిక్తం

Jan 17,2024 | 23:12

కోడి పందేల వద్ద వివాదం పలు మార్లు ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ- కోడికత్తితో దాడి చేయడంతో యువకునికి తీవ్ర గాయాలు నిందితులను శిక్షించాలని బాధిత గ్రూపు…

మిచౌంగ్‌ పరిహారం ఎప్పుడు?

Jan 17,2024 | 23:10

తుపాను నీటిలో మునిగిన వరిపైరు (ఫైల్‌) ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను కబళించిన మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం…