జిల్లా-వార్తలు

  • Home
  • కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు నిరసన

జిల్లా-వార్తలు

కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు నిరసన

Feb 5,2024 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ,…

కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా

Feb 5,2024 | 21:07

పార్వతీపురం టౌన్‌: దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అనంతరం…

డిటి నుంచి ఆర్‌డిఒ వరకూ…

Feb 5,2024 | 21:05

పాలకొండ: పాలకొండ రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణకు రెవెన్యూ శాఖలో పట్టున్న అధికారిగా మంచి గుర్తింపు ఉంది. స్వస్థలం అనకాపల్లి. అక్కడే ఇంటర్‌ వరకు…

ముడుపుల మత్తులో అధికారులు

Feb 5,2024 | 21:04

సాలూరు : ముడుపుల మత్తులో పడిన అధికారులు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డుగోలుగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అధికారులు కళ్లు మూసుకుని…

జెకెసికి 185 వినతులు

Feb 5,2024 | 21:02

పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 185 వినతులు అందాయి. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నేతృత్వంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌…

కలెక్టర్‌ను కలిసిన కమిషనర్‌

Feb 5,2024 | 21:01

పార్వతీపురం టౌన్‌: స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ రెండోసారి కమిషనర్‌గా వచ్చిన పొందూరు సింహాచలం సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా…

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి

Feb 5,2024 | 21:00

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఎస్‌.ఆరిఫుల ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 20 ఫిర్యాదులను అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఎస్‌.ఆరిఫుల్ల స్వీకరించారు.…

శాంతిభద్రతల పరిరక్షణలోఎఆర్‌ పోలీసుల పాత్ర చాలా కీలకం

Feb 5,2024 | 20:59

ప్రజాశక్తి-విజయనగరం కోట : శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసుల పాత్ర కీలకమని అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌ అన్నారు. ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులకు ఏటా…

బెంబేలెత్తిస్తున్న భీ’కరి’

Feb 5,2024 | 20:59

బెంబేలెత్తిస్తున్న భీ’కరి’ పంట పొలాలపై దాడులు భయాందోళనలో గ్రామస్తులు శాశ్వత పరిష్కారం కోసం రైతన్నల ఎదురుచూపు.. ప్రజాశక్తి- సోమల: మండలంలోని పలు పంచాయతీలలో ఏనుగులు నిత్యం సంచరిస్తూ…