జిల్లా-వార్తలు

  • Home
  • స్మార్ట్ మీటర్లను తొలగించిన రైతులు, రైతు సంఘం నాయకులు

జిల్లా-వార్తలు

స్మార్ట్ మీటర్లను తొలగించిన రైతులు, రైతు సంఘం నాయకులు

Mar 21,2024 | 17:05

ప్రజాశక్తి- పామిడి : మండలంలోని ఎదురూరు, అక్కజాంపల్లి గ్రామాలలోని రైతులు వ్యవసాయ పంపు సెట్లకు అమర్చిన స్మార్ట్ మీటర్లను తొలగించారు. గ్రామ రైతులు, రైతు సంఘం సభ్యులు…

పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌

Mar 21,2024 | 17:04

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు): ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొవలని కలెక్టర్‌ డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం ఆదోని మున్సిపల్‌ గ్రౌండ్‌ నుండి…

నోటి శుభ్రత ఆరోగ్యానికి భద్రత : డాక్టర్ రమేష్ రెడ్డి

Mar 21,2024 | 16:59

ప్రజాశక్తి-పీలేరు: దంత రక్షణ, నోటి శుభ్రతతో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని తలుపుల పిహెచ్ సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. గురువారం పీలేరు మండలం,…

అక్రమ కేసులకు భయపడవద్దు : నారా భువనేశ్వరి

Mar 21,2024 | 16:54

ప్రజాశక్తి – రైల్వేకోడూరు :  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడవద్దని కార్యకర్తలకు అండగా ఉంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి…

ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం అదోగతి పాలు : కూన

Mar 21,2024 | 16:42

ప్రజాశక్తి-ఆమదాలవలస(శ్రీకాకుళం): సిఎం జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్‌ కూన రవికుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని తోటాడ,…

ప్రసంగించకుండానే వెనుదిరిగిన భువనేశ్వరి

Mar 21,2024 | 16:39

నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : టిడిపి  చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుమల నుండి రాజంపేట మీదుగా…

50 వ డివిజన్ నుంచి పలువురు వైసీపీలో చేరిక

Mar 21,2024 | 16:31

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేసిన అభివృద్ధి, నాయకత్వానికి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారని వైసీపీ నగర…

అంతా గోతులమయం

Mar 21,2024 | 15:58

ప్రజాశక్తి – వి అర్ పురం :  మండలం లో కొన్ని గ్రామాల రోడ్లు అడుగడుగునా అన్ని గోతులే దర్శనమిస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు, గిరిజనులు అవేదన…

చల్లపల్లి ఇండియన్ బ్యాంక్ ఎదుట మహిళలు ఆందోళన

Mar 21,2024 | 15:50

 ప్రజాశక్తి- చల్లపల్లి : డ్వాక్రా మహిళలను వేధిస్తున్న ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ని  సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు.  సంక్షేమ పథకం  లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు…