జిల్లా-వార్తలు

  • Home
  • వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికం : ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

జిల్లా-వార్తలు

వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికం : ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

Jan 7,2024 | 00:09

ప్రజాశక్తి – వేటపాలెం వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో…

వైసిపి నేతల నిరసన

Jan 7,2024 | 00:08

ఎంపి మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నుండి ఎంపీ మాధవి అరకు వైపు వెళ్తున్న సమయంలో వైసీపీ నాయకులు, జెడ్పిటిసి సర్పంచులు,…

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 7,2024 | 00:06

ప్రజాశక్తి – బాపట్ల సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శనివారంకు 18వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్స్…

అంగన్వాడీలపై జగన్‌ సర్కార్‌ ఉక్కు పాదం

Jan 7,2024 | 00:05

పాడేరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు అంగన్‌వాడీలపై ఉక్కుపాదంప్రజాశక్తి-పాడేరుటౌన్‌: సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్‌ సర్కార్‌ ఉక్కు…

అపోహలు వద్దు… వెంకటేషే అభ్యర్ధి : బలరాం

Jan 7,2024 | 00:03

ప్రజాశక్తి – వేటపాలెం వైసిపి అభ్యర్థిగా తన కుమారుడు కరణం వెంకటేష్ బాబు బరిలో నిలుస్తాడని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ…

అంగన్‌వాడీలపై ఎస్మా సిగ్గుచేటు

Jan 7,2024 | 00:01

ప్రజాశక్తి – చీరాల మహిళలకు రక్షణ కల్పిస్తున్నామంటూ ప్రగల్బాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అంగనవాడి కార్యకర్తలపై నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని మహిళా…

ఎస్‌వియు ఉపకులపతికి ఘన సత్కారం

Jan 6,2024 | 23:59

ఎస్‌వియు ఉపకులపతికి ఘన సత్కారంప్రజాశక్తి-తిరుపతి(మంగళం): నూతనంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన శ్రీకాంత్‌ రెడ్డిని తిరుపతి నగర పరిధిలోని ఎమరాల్డ్స్‌ విద్యా సంస్థల సంచాలకులు గిరిధర్‌,…

తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక..బిజెపి ‘కమీషన్ల’ నాటకం

Jan 6,2024 | 23:51

తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవడం వెనుక..బిజెపి ‘కమీషన్ల’ నాటకంప్రజాశక్తి-తిరుపతి సిటి సనాతన ధర్మం పేరుతో స్త్రీలను వంటింటి కుందేళ్లుగా మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపి, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో…

అరాచక పాలనకు స్వస్తి పలకాలి

Jan 6,2024 | 23:48

మాట్లాడుతున్న లక్ష్మీదేవి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అరాచక పాలనకు స్వస్తి పలకాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపుఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె స్వగృహంలో విలేకరులతో…