జిల్లా-వార్తలు

  • Home
  • కనీస వేతనాలు ఇవ్వాలి

జిల్లా-వార్తలు

కనీస వేతనాలు ఇవ్వాలి

Mar 11,2024 | 23:34

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:ఏపీ టూరిజం కార్పొరేషన్‌ లో పని చేస్తున్న ఆప్కాస్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు డిమాండ్‌ చేశారు.ఈ మేరకు సోమవారం అరకువేలి…

ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలి

Mar 11,2024 | 23:32

ప్రజాశక్తి – యంత్రాంగం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తక్షణమే ఇవ్వాలని సిపిఎం…

ఒట్‌ ఫర్‌ ఒపిఎస్‌పై పుస్తకం ఆవిష్కణ

Mar 11,2024 | 23:32

ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని కాశిపట్నం ఎంపియూపి పాఠశాల వద్ద ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌పై యూటిఎప్‌ జిలాల కార్యదర్శి పి.దేముడు, ఉమ్మడి విశాఖ జిల్లా సహా అధ్యక్షులు ఎస్‌.రాంబాబు…

కౌన్సిల్‌లో దాహం కేకలు

Mar 11,2024 | 23:30

ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో తాగునీటి సమస్యపై నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో సోమవారం వాడీవేడిగా చర్చ జరిగింది. సమావేశానికి మేయర్‌…

రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని ఓడించండి : సిపిఎం

Mar 11,2024 | 23:33

 వినుకొండ :  రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడిం చాలని సిపిఎం జిల్లా నాయకులు ఏపూరి గోపాలరావు సూచించారు. స్థానిక పుతుం…

సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల ఆకలికేకల పాదయాత్ర

Mar 11,2024 | 23:29

పాదయాత్ర చేస్తున్న కార్మికులు, నాయకులు ప్రజాశక్తి-తాడేపల్లి: ఎసిసి సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం ఆకలికేకల పాదయాత్ర నిర్వహించారు. ఫ్యాక్టరీలోని యూనియన్‌ కార్యాలయం నుంచి తాడేపల్లి తహశీల్దార్‌ కార్యాలయం…

బిజెపిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి

Mar 11,2024 | 23:27

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌ ప్రజాశక్తి – నరసరావుపేట : ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న బిజెపి, దానికి వంతు పాడుతున్న రాష్ట్రంలోని టిడిపి, జనసేన, నిరంకుశ…

స్వచ్ఛ భారత్‌, పర్యావరణ కాలుష్యంపై అవగాహన

Mar 11,2024 | 23:26

స్వచ్ఛ భారత్‌, పర్యావరణ కాలుష్యంపై అవగాహన ప్రజాశక్తి – క్యాంపస్‌ :శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఎన్‌ఎస్‌ఎస్‌ 21వ యూనిట్‌ ఆధ్వర్యంలో వారం రోజులపాటు వేమూరు…

ముక్తిదామం ప్రారంభించడం ఆనందదాయకం-ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి

Mar 11,2024 | 23:23

ముక్తిదామం ప్రారంభించడం ఆనందదాయకం-ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో హిందువుల కోసం నిర్మించిన ముక్తిదామం ప్రారంభించడం ఆనందంగా ఉందని శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున…