ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మండలములోని గోకవరం, కృష్ణుని…
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను బుధవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పరిశీలించారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మండలములోని గోకవరం, కృష్ణుని…
రాకపోకలకు అంతరాయం పలు చోట్ల నీట మునిగిన గ్రామాలు కొట్టుకుపోయిన కాల్వర్టులు నీటమునిగిన వరిచేలు. ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మీచాంగ్ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా మండలంలో…
ప్రజాశక్తి-అమరావతి : మండల కేంద్రంలోని బండచేను, కాలచక్ర కాలనీ నీటి ప్రవాహంలో మునిగిపోవడంతో స్థానిక తాసిల్దార్ ఆధ్వర్యంలో పలోటి కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం…
లోతట్టు ప్రాంతాలు జలమయం జలతిగ్బంధంలో కాకినాడ స్తంభించిన జనజీవనం ప్రజాశక్తి-కాకినాడ : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ నగరంలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. స్మార్ట్ సిటీ కాకినాడలో…
ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు. ప్రజాశక్తి-మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు…
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం సఅష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించుకోవడంతో పాటు మంగళవారం రాత్రి…
ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టు వాహనాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరిస్తూ వార్వా, నివాస్, జన విజ్ఞాన్ వేదిక నాయకులు మంగళవారం గాజువాక ఎమ్మెల్యే తిప్పల…
ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి రెండో వార్డు పరిధి గ్రంథాలయం వీధిలో ఉన్న సత్యనారాయణపేట కొండవాలు ప్రాంతంలో ఎట్టకేలకు ఇటీవలే రక్షణ గోడ నిర్మించడంతో కొండవాలు ప్రాంతంలో…
తడిసి ముద్దయిన వరి పనులు గాలులకు నేలకొరిగిన వైనం మొలకలెత్తుతాయని ఆందోళనలో రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి -అనకాపల్లి తుఫాను వల్ల మండలంలో సోమవారం…