జిల్లా-వార్తలు

  • Home
  • దర్శించుకుంటున్న అచ్చెన్నాయుడు

జిల్లా-వార్తలు

దర్శించుకుంటున్న అచ్చెన్నాయుడు

Mar 8,2024 | 22:44

దర్శించుకుంటున్న అచ్చెన్నాయుడు టెక్కలి రూరల్‌ : మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా యాత్రికులతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక, ఒడిశా రాష్ట్రం నుంచి…

మహిళా సాధికారతకు టిడిపి కృషి

Mar 8,2024 | 22:42

మాట్లాడుతున్న కూన రవికుమార్‌ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి- ఆమదాలవలస రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలోనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారని, టిడిపి ప్రభుత్వం…

 మహిళా స్వేచ్ఛకు పోరాటాలు అనివార్యం

Mar 8,2024 | 22:40

మాట్లాడుతున్న ప్రభావతి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ కోసం మహిళలు పోరాటం చేయడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

‘చలో ఢిల్లీ’కి మద్దతుగా 14న నిరసనలు

Mar 8,2024 | 22:37

మాట్లాడుతున్న తేజేశ్వరరావు పిలుపునిచ్చిన రైతు, ప్రజాసంఘాల నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఈ నెల 14న రైతు సంఘాలు ఇచ్చిన చలో ఢిల్లీకి మద్దతుగా జిల్లా, మండల…

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Mar 8,2024 | 22:36

ప్రజాశక్తి-సోమల: మండలంలోని ఇరికిపెంట పంచాయతీ మేటిమంద ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం లత ఆధ్వర్యంలో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచరుగా పనిచేస్తున్న…

శివోహం..

Mar 8,2024 | 22:35

ప్రజాశక్తి-బంగారుపాళ్యం: శివనామస్మరణతో మొగిలీశ్వరాలయం మార్మోగింది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మొగిలి స్వయంభుగా వెలసియుండు శ్రీ కామాక్షి సమేత మొగిలి స్వరాలయంలో ఉదయం నుండి శివ భక్తులు స్వామి…

పూతలపట్టు ఆశావహుల్లో హీటు

Mar 8,2024 | 22:33

శ్రీ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత శ్రీ తెరమీదకు పలు ఆశావహుల పేర్లుశ్రీ ధీమాగా నియోజవర్గంలో ప్రచారం చేస్తున్న ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌శ్రీ మలి దశ జాబితా కోసం అంతా…

రోడ్డు ప్రమాదంతో..పిడిఎస్‌ రైస్‌ రవాణా వెలుగులోకి

Mar 8,2024 | 22:21

ప్రజాశక్తి గండేపల్లిప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల బియ్యం దొడ్డి దారిన తరలిస్తున్న నేరగాళ్ల వైనం బయట పడింది. గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామ…

పుదుచ్చేరి ఘటన నిందితులను శిక్షించాలి

Mar 8,2024 | 22:19

ప్రజాశక్తి – యానాంపుదుచ్చేరి సోలైనగర్‌లో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని యానాం యువత, సిఐటియు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం…