జిల్లా-వార్తలు

  • Home
  • విద్వేష ప్రసంగాలు సరికాదు

జిల్లా-వార్తలు

విద్వేష ప్రసంగాలు సరికాదు

Apr 23,2024 | 23:15

సిపిఎం ‘సెంట్రల్‌’ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు 30వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి-విజయవాడ మత చిచ్చు రేపుతూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మోడీ విద్వేష ప్రసంగాలు చేయడం సరికాదని ఇండియా…

కాంగ్రెస్‌లో 50 కుటుంబాలు చేరిక

Apr 23,2024 | 23:15

పార్టీలోకి ఆహ్వానిస్తున్న త్రినాథ్‌బాబు ప్రజాశక్తి- పలాస పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం, లేబర్‌ కాలనీకి సంబంధించి 50 కుటుంబాలు కాంగ్రెస్‌ నాయకులు బద్రి సీతమ్మ ఆధ్వర్యాన కాంగ్రెస్‌…

నామినేషన్‌ వేసిన రవికుమార్‌

Apr 23,2024 | 23:12

నామినేషన్‌ పత్రాలను ఆర్‌ఒ నవీన్‌కు అందజేస్తున్న రవికుమార్‌ ప్రజాశక్తి- ఆమదాలవలస పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయంలో టిడిపి అభ్యర్థిగా కూన రవికుమార్‌ నామినేషన్‌ దాఖలు చేసారు. మంగళవారం ఉదయం…

పార్లమెంట్‌కు నాలుగు, అసెంబ్లీకి 24

Apr 23,2024 | 22:54

నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆరో రోజు మంగళవారం శ్రీకాకుళం పార్లమెంట్‌…

పాలనా అంశాలపై కలెక్టర్లతో సిఎస్‌ సమీక్ష

Apr 23,2024 | 22:54

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం పరిపాలనా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయవాడలోని సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి…

వైసిపిని గద్దె దించడమే లక్ష్యం

Apr 23,2024 | 22:52

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యు.కొత్తపల్లిరైతాంగాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించిన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేలా ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌…

నేడు తీవ్ర వడగాలులు

Apr 23,2024 | 22:52

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లావ్యాప్తంగా బుధవారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

ధాన్యం పట్టేందుకు గోనె సంచులేవీ..

Apr 23,2024 | 22:47

ప్రజాశక్తి-ఆత్రేయపురం ఆరుకాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి రైతుకు ఆశించినట్టుగా ధర రావడం లేదు. ధర బాగున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడం మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై…

టిడిపి పట్టణ అధ్యక్షుడిగా మూది

Apr 23,2024 | 22:41

ప్రజాశక్తి – ఏలేశ్వరం ఏలేశ్వరం పట్టణ టిడిపి అధ్యక్షుడిగా మూది నారాయణస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నుంచి నియామక…