జిల్లా-వార్తలు

  • Home
  • అల్లూరి స్ఫూర్తితో ఉద్యమాలు సాగిద్దాం

జిల్లా-వార్తలు

అల్లూరి స్ఫూర్తితో ఉద్యమాలు సాగిద్దాం

May 7,2024 | 15:45

 ప్రజాసంఘాల నేతల పిలుపు ప్రజాశక్తి-రాజవొమ్మంగి : స్వాతంత్య్ర సమర యోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం రాజవొమ్మంగి అల్లూరి…

పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ

May 7,2024 | 15:38

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : 47 డిగ్రీలు ఎండ సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులకు రవికాంత్‌ రమణ.. మున్సిపల్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌…

ద్రాక్షారామలో అల్లూరికి ఘన నివాళి

May 7,2024 | 15:23

ప్రజాశక్తి-రామచంద్రపురం : అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సభ ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీడీఎస్‌యూ నాయకుడు బి.సిద్ధూ శ్రీనివాస శైల, ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపాల్స్‌…

సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చా

May 7,2024 | 15:23

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇండిపెండెంట్‌ అభ్యర్థి జె.వి.మోహన్‌గౌడ్ దర్శి : నిజంగా, నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలనే సదాశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ…

ప్రత్యేక అవసరాల బాలల సర్వే పరిశీలన

May 7,2024 | 15:16

ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం మండల పరిధిలో ప్రత్యేక అవసరాల బాలల గుర్తింపు,అంగన్వాడి కేంద్రాలలో 6 సంవత్సరాలు నిండిన బాలల సమాచార సేకరణ నిమిత్తం నిర్వహిస్తున్న…

పోస్టల్‌ బ్యాలెట్‌ సరళిపై ఎన్నికల సంఘం ఉద్యోగులకు శిక్షణ

May 7,2024 | 14:47

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : మంచి పాలకులను ఎంచుకునేందుకు ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు అవగాహన కల్పిస్తున్నామని తద్వారా నూరు…

ఓటర్లను చైతన్యపరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతం : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌

May 7,2024 | 14:37

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : స్వీప్‌ ద్వారా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీల్లో విజేతలకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా…

జగనన్న కాలనీలో 5 పూరిళ్లు దగ్ధం

May 7,2024 | 14:15

కారంచేడు (బాపట్ల) : కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని జగనన్న కాలనీలో మంగళవారం ప్రమాదవశాత్తు 5 పూరిళ్లు దగ్దమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇల్లు తగలబడటంతో…

ధాన్యపు రాశుల దగ్ధంపై ఫిర్యాదు

May 7,2024 | 13:55

ప్రజాశక్తి- తాళ్లరేవు తాళ్లరేవు మండలం పటవలలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక పశువుల పాక, ధాన్యపు రాసులు దగ్ధమైన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల…