జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షేమాభివృద్ధితో జగనన్న ఆదుకున్నారు

జిల్లా-వార్తలు

సంక్షేమాభివృద్ధితో జగనన్న ఆదుకున్నారు

Apr 3,2024 | 22:22

ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరికి మద్దతు తెలిపిన మండల ఎస్‌సి నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ ఏలూరు రూరల్‌ మండలానికి చెందిన ఎస్‌సి నాయకులు, కార్యకర్తలు…

ధాన్యం కొనుగోళ్లపై సిబ్బందికి శిక్షణ

Apr 3,2024 | 22:21

ప్రజాశక్తి- యంత్రాంగంతాళ్లరేవు ప్రభుత్వం ద్వారా ఈ నెల 4వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు తహశీల్దారు ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా…

సంక్షేమ ప్రభుత్వానికి మద్దతివ్వండి : స్వాతి

Apr 3,2024 | 22:20

ప్రజాశక్తి – ముదినేపల్లి పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న సంక్షేమ ప్రభుత్వానికి మరోమారు మద్దతివ్వాలని కైకలూరు ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌ కోడలు దూలం స్వాతి అన్నారు. బుధవారం మండలంలోని…

సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ

Apr 3,2024 | 22:20

ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ సచివాలయాల్లో జరుగుతున్న పింఛన్ల పంపిణీ ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు బుధవారం పరిశీలించారు. స్థానిక రామారావుపేట, గాంధీనగర్‌, మెయిన్‌రోడ్డు, దుగ్గిరాల వారి వీధి, పగోడా…

పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు

Apr 3,2024 | 22:18

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిగడచిన ఐదేళ్ల తర్వాత సార్వత్రిక ఎన్నికల నిబంధనలు కారణంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు. ప్రతి నెలా క్రమం తప్పక ఒకటో…

ఎపిఎండిసి అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలి : ‘సిటు’

Apr 3,2024 | 21:54

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె ఎపిఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌డిగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణరెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. స్థానిక…

కమలం చుట్టూ అసమ్మతి ‘గీత’

Apr 3,2024 | 21:56

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్‌పి అభ్యర్థి కొత్తపల్లి గీత చుట్టూ అసమ్మతి సెగలు అలుముకుంటున్నాయి. బిజెపి నాయకత్వం ఎమ్‌పి అభ్యర్థిగా మాజీ ఎమ్‌పి…

జమకాని నిధులు.. పింఛనుదారుల పడిగాపులు

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి-పీలేరు సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరిమహిళలు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛను కోసం వేచి…

మోసగాళ్ల మాటలు నమ్మొద్దు

Apr 3,2024 | 21:51

 ప్రజాశక్తి-పాచిపెంట : ఎన్నికల సమయంలో ప్రజల ముందుకొచ్చే మోసగాళ్లు, వేషగాళ్ల మాటలు నమ్మొద్దని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఓటర్లను కోరారు. మండలంలోని పాంచాలి గ్రామంలో రెండో రోజు…