జిల్లా-వార్తలు

  • Home
  • నూతన తహశీల్దార్‌ను సన్మానించిన వాటర్‌ షెడ్‌ మాజీ చైర్మన్‌

జిల్లా-వార్తలు

నూతన తహశీల్దార్‌ను సన్మానించిన వాటర్‌ షెడ్‌ మాజీ చైర్మన్‌

Feb 6,2024 | 12:54

ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌ పురం (చిత్తూరు) : ఎస్‌ఆర్‌ పురం మండల నూతన తహశీల్దార్‌ ఆల్ఫ్రెడ్‌ మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా… మంగళవారం ఎస్‌ఆర్‌ పురం…

తహసీల్దార్‌ బి.మురళీ ముక్తేశ్వరరావుకు వీడ్కోలు సన్మానం

Feb 6,2024 | 12:47

ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందడం గొప్ప విషయమని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. మంగళవారం రాజోలు నుండి తణుకు…

కసింకోటలో మహిళా ఆసరా సదస్సు

Feb 6,2024 | 12:35

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కసింకోటలో నాలుగో విడత మహిళ ఆసరా సదస్సు మంగళవారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్‌ మలసాల భరత్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ…

సమస్యలు తీర్చాలంటూ .. మన్యంవాసుల ధర్నా

Feb 6,2024 | 12:29

మన్యం : పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డంపింగ్‌ యార్డ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ … నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ ఎదుట మంగళవారం ధర్నా…

ఢీకొట్టుకున్న బైక్‌లు – వ్యక్తి మృతి

Feb 6,2024 | 12:24

బుట్టాయిగూడెం (ఏలూరు) : రెండు బైక్‌లు ఒకదానినొకటి ఢీకొట్టుకోవడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం రాజానగరం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో…

సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని.. మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Feb 6,2024 | 12:18

ఏలూరు : మున్సిపల్‌ సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని కోరుతూ … ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌…

పారిశుధ్య కార్మికులకు మున్సిపల్‌ కమిషనర్‌ సూచనలు

Feb 6,2024 | 11:44

ప్రజాశక్తి-హిందూపురం (అనంతపురం) : పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో సురక్షిత ప్రమాణాలు పాటిస్తూ బాధ్యత గా విధులు నిర్వర్తించాలని కార్మికులకు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి…

వైసిపి ప్రభుత్వాన్ని దించేయటానికి ప్రజలు సిద్ధం : బండారు సంజీవ్‌

Feb 6,2024 | 11:25

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : వైసిపి ప్రభుత్వాన్ని దించేయటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్‌ బండారు సత్యానందరావు కుమారుడు…

నగర పరిశుభ్రత ధ్యేయంగా పని చేయాలి : కమిషనర్‌ ఎంఎం.నాయుడు

Feb 6,2024 | 11:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర పరిశుభ్రతే ధ్యేయంగా ప్రజారోగ్య సిబ్బంది మరింతగా కఅషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు ఆదేశించారు. విచ్చలవిడిగా చెత్తాచెదారాలు ఎక్కడబడితే…