జిల్లా-వార్తలు

  • Home
  • రాంబాబు సేవలు మరువలేనివి

జిల్లా-వార్తలు

రాంబాబు సేవలు మరువలేనివి

Dec 4,2023 | 23:01

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : ఆరోగ్య మిత్ర దర్శనం రాంబాబు సేవలు మరువలేనివని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన…

ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Dec 4,2023 | 23:00

ప్రజాశక్తి-జగ్గయ్యపేట ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా 50వ మహాసభ జగ్గయ్యపేట పట్టణంలోని ఎస్‌జిఎస్‌ కళాశాలలో ఈ నెల 2, 3 తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20…

గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులు

Dec 4,2023 | 23:00

గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులుకలెక్టర్‌ ..ప్రజాశక్తి -నాగలాపురం తిరుపతి జిల్లా నాగలాపురం మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని కొట్టకాడు గ్రామంలో ప్రతిభ అనే యువతికి…

కృష్ణా తరంగ్‌లో ‘సిద్థార్థ’ విద్యార్థినుల ప్రతిభ

Dec 4,2023 | 22:59

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌ కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణా తరంగ్‌ – 2023 యువజనోత్సవాలలో నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల డిగ్రీ విద్యార్థినలు పలు…

ముంచుకొస్తున్న మిచౌంగ్‌

Dec 4,2023 | 22:59

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మిచౌంగ్‌ మప్పు ముంచుకొస్తోంది.. రైతులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే జిల్లాపై తన…

సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ

Dec 4,2023 | 22:59

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో 40,46,51 డివిజన్లలో సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్నికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి…

సూపర్‌ మార్కెట్‌ యజమానికి ఎమ్మెల్యే పరామర్శ

Dec 4,2023 | 22:58

 పల్నాడు జిల్లా: చిలకలూరిపేట రోడ్డులోని చరిష్మ సూపర్‌ మార్కెట్‌ లో అగ్నిప్రమాదం సంభవించిన నేప థ్యంలో సూపర్‌ మార్కెట్‌ యజమాని ఏలూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి…

రక్తదానంపై అవగాహన అవసరం

Dec 4,2023 | 22:58

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు అన్నారు. ఆ కళాశాల జువాలజీ, జాతీయ సేవా పథకం, రెడ్‌రిబ్బన్‌…

‘రోశయ్య’ అజాత శత్రువు : ఎమ్మెల్యే

Dec 4,2023 | 22:57

ప్రజాశక్తి-మార్కాపురం : దివంగ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజకీయాల్లో అజాత శత్రువు అని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కొనియాడారు. రోశయ్య వర్ధంతి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో…