ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్పి జూనియర్ కళాశాలలో…
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్పి జూనియర్ కళాశాలలో…
ప్రజాశక్తి-కలసపాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు రితీష్ రెడ్డి తెలిపారు. శనివారం కలసపాడు మండలంలోని చింతలపల్లి…
ప్రజాశక్తి – కడప అర్బన్ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్ పేర్కొన్నారు.…
ప్రజాశక్తి – బద్వేల్ అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కె. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం అవినీతి అంతర్జాతీయ వ్యతిరేక…
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్సి తోట ప్రజాశక్తి-మండపేట స్థానిక సాయి ఆర్ధో ట్రామాకేర్ ఆస్పత్రి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ…
ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంఎల్సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట స్థానిక గొల్లపుంతకాలనీలోే వైసిపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. వనసమారాధన ఏర్పాట్లను ఎంఎల్సి…
రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సిఎస్, జిల్లా కలెక్టర్ ప్రజాశక్తి-ఆత్రేయపురం మిచౌంగ్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, రైతుల సమస్యలను ఎంఎల్ఎ జగ్గిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు…
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పత్తి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఒక క్వింటాల్కి పదివేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.…