జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

జిల్లా-వార్తలు

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

Dec 9,2023 | 20:14

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్‌పి జూనియర్‌ కళాశాలలో…

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం

Dec 9,2023 | 20:12

ప్రజాశక్తి-కలసపాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు రితీష్‌ రెడ్డి తెలిపారు. శనివారం కలసపాడు మండలంలోని చింతలపల్లి…

అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలు : టిడిపి

Dec 9,2023 | 20:10

ప్రజాశక్తి – కడప అర్బన్‌ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మన్నూరు అక్బర్‌ పేర్కొన్నారు.…

అవినీతిని అంతమొందించాలి పజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కే శ్రీనివాసులు

Dec 9,2023 | 20:07

ప్రజాశక్తి – బద్వేల్‌ అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కషి చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కె. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం అవినీతి అంతర్జాతీయ వ్యతిరేక…

సాయి ఆర్థో ట్రామాకేర్‌ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

Dec 9,2023 | 17:58

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌సి తోట ప్రజాశక్తి-మండపేట స్థానిక సాయి ఆర్ధో ట్రామాకేర్‌ ఆస్పత్రి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ…

వన సమారాధన ఏర్పాట్ల పరిశీలన

Dec 9,2023 | 17:54

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంఎల్‌సి తోట తదితరులు ప్రజాశక్తి-మండపేట స్థానిక గొల్లపుంతకాలనీలోే వైసిపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. వనసమారాధన ఏర్పాట్లను ఎంఎల్‌సి…

సిఎస్‌ దృష్టికి రైతుల సమస్యలు

Dec 9,2023 | 17:50

రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సిఎస్‌, జిల్లా కలెక్టర్‌ ప్రజాశక్తి-ఆత్రేయపురం మిచౌంగ్‌ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, రైతుల సమస్యలను ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి, కలెక్టర్‌ హిమాన్షు…

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Dec 9,2023 | 17:11

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

క్వింటాకి 10 వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి

Dec 9,2023 | 16:51

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పత్తి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఒక క్వింటాల్కి పదివేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.…